<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
		>
<channel>
	<title>Comments for Mydukur | మైదుకూరు</title>
	<atom:link href="http://www.mydukur.com/?feed=comments-rss2" rel="self" type="application/rss+xml" />
	<link>http://www.mydukur.com</link>
	<description>రాయలసీమ కూడలి</description>
	<lastBuildDate>Fri, 20 Jan 2012 05:01:38 +0000</lastBuildDate>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.1.3</generator>
	<item>
		<title>Comment on మైదుకూరు by vijay</title>
		<link>http://www.mydukur.com/?p=9&#038;cpage=1#comment-719</link>
		<dc:creator>vijay</dc:creator>
		<pubDate>Fri, 20 Jan 2012 05:01:38 +0000</pubDate>
		<guid isPermaLink="false">http://www.mydukur.com/?p=9#comment-719</guid>
		<description>I am very happy about your creation of this website. </description>
		<content:encoded><![CDATA[<p>I am very happy about your creation of this website.</p>
]]></content:encoded>
	</item>
	<item>
		<title>Comment on గండికోట నుండి మైదుకూరు చేరిన &#8220;మాధవుడు&#8221; by rajendrakumar</title>
		<link>http://www.mydukur.com/?p=208&#038;cpage=1#comment-705</link>
		<dc:creator>rajendrakumar</dc:creator>
		<pubDate>Sat, 31 Dec 2011 07:43:35 +0000</pubDate>
		<guid isPermaLink="false">http://www.mydukur.com/?p=208#comment-705</guid>
		<description>కొన్ని కథలు పామరుల కొసము చెప్పాలి మరి. తప్పదు .</description>
		<content:encoded><![CDATA[<p>కొన్ని కథలు పామరుల కొసము చెప్పాలి మరి. తప్పదు .</p>
]]></content:encoded>
	</item>
	<item>
		<title>Comment on గ్రామ పంచాయితీల జాబితా by editor</title>
		<link>http://www.mydukur.com/?p=77&#038;cpage=1#comment-702</link>
		<dc:creator>editor</dc:creator>
		<pubDate>Fri, 02 Dec 2011 23:43:18 +0000</pubDate>
		<guid isPermaLink="false">http://www.mydukur.com/?p=77#comment-702</guid>
		<description>హాయ్.. చంద్రా! సర్వాయ పల్లె మైదుకూరు గ్రామ పంచాయతీ లోని ఒక ఆవాసప్రాంతం  మాత్రమే! మేము ప్రచురించిన జాబితా లో గ్రామ పంచాయతీ కేంద్రాలను మాత్రమే పేర్కొన్నాము. మైదుకూరు మండలంలో దాదాపు 70 ఆవాసప్రాంతాలున్నాయి.  అవాసప్రాంత వివరాలను కూడా త్వరలో ఆయా పంచాయితీ కేంద్రాలకు అనుసంధానించడం జరుగుతుంది. గమనించగలరు.  మీ సూచనలూ సలహాలను సదా ఆహ్వానిస్తూ..! -సంపాదకుడు.</description>
		<content:encoded><![CDATA[<p>హాయ్.. చంద్రా! సర్వాయ పల్లె మైదుకూరు గ్రామ పంచాయతీ లోని ఒక ఆవాసప్రాంతం  మాత్రమే! మేము ప్రచురించిన జాబితా లో గ్రామ పంచాయతీ కేంద్రాలను మాత్రమే పేర్కొన్నాము. మైదుకూరు మండలంలో దాదాపు 70 ఆవాసప్రాంతాలున్నాయి.  అవాసప్రాంత వివరాలను కూడా త్వరలో ఆయా పంచాయితీ కేంద్రాలకు అనుసంధానించడం జరుగుతుంది. గమనించగలరు.  మీ సూచనలూ సలహాలను సదా ఆహ్వానిస్తూ..! -సంపాదకుడు.</p>
]]></content:encoded>
	</item>
	<item>
		<title>Comment on గ్రామ పంచాయితీల జాబితా by Chandra Obula Reddy Tavva</title>
		<link>http://www.mydukur.com/?p=77&#038;cpage=1#comment-700</link>
		<dc:creator>Chandra Obula Reddy Tavva</dc:creator>
		<pubDate>Mon, 28 Nov 2011 06:25:54 +0000</pubDate>
		<guid isPermaLink="false">http://www.mydukur.com/?p=77#comment-700</guid>
		<description>Hi,

I think you missed the village Sarvaya Palli  under Mydukur Panchayat.
Please update.</description>
		<content:encoded><![CDATA[<p>Hi,</p>
<p>I think you missed the village Sarvaya Palli  under Mydukur Panchayat.<br />
Please update.</p>
]]></content:encoded>
	</item>
	<item>
		<title>Comment on నల్లమల అటవీప్రాంతంలో వెలసిన (భైరేని)భైరవకోన! by suresh</title>
		<link>http://www.mydukur.com/?p=264&#038;cpage=1#comment-693</link>
		<dc:creator>suresh</dc:creator>
		<pubDate>Mon, 07 Nov 2011 07:12:17 +0000</pubDate>
		<guid isPermaLink="false">http://www.mydukur.com/?p=264#comment-693</guid>
		<description>అన్నా..!  నీకు ధన్యవాదములు ! మంచి సమాచారం అందిస్తున్నారు.!</description>
		<content:encoded><![CDATA[<p>అన్నా..!  నీకు ధన్యవాదములు ! మంచి సమాచారం అందిస్తున్నారు.!</p>
]]></content:encoded>
	</item>
	<item>
		<title>Comment on గండికోట నుండి మైదుకూరు చేరిన &#8220;మాధవుడు&#8221; by shareef</title>
		<link>http://www.mydukur.com/?p=208&#038;cpage=1#comment-686</link>
		<dc:creator>shareef</dc:creator>
		<pubDate>Fri, 14 Oct 2011 07:57:37 +0000</pubDate>
		<guid isPermaLink="false">http://www.mydukur.com/?p=208#comment-686</guid>
		<description>కేక ! మా  mydukur.com!!</description>
		<content:encoded><![CDATA[<p>కేక ! మా  mydukur.com!!</p>
]]></content:encoded>
	</item>
	<item>
		<title>Comment on నల్లమల అటవీప్రాంతంలో వెలసిన (భైరేని)భైరవకోన! by lekkala laxmi narayanareddy</title>
		<link>http://www.mydukur.com/?p=264&#038;cpage=1#comment-685</link>
		<dc:creator>lekkala laxmi narayanareddy</dc:creator>
		<pubDate>Thu, 15 Sep 2011 06:51:44 +0000</pubDate>
		<guid isPermaLink="false">http://www.mydukur.com/?p=264#comment-685</guid>
		<description>మైదుకూర్ డాట్ కాం బాగుంది.  L.లక్ష్మి నారయణ రెడ్డి</description>
		<content:encoded><![CDATA[<p>మైదుకూర్ డాట్ కాం బాగుంది.  L.లక్ష్మి నారయణ రెడ్డి</p>
]]></content:encoded>
	</item>
	<item>
		<title>Comment on శతృవుల ఫిరంగుల ధాటికి ధ్వంసమైన పేరనిపాడు కోట! by pranathi</title>
		<link>http://www.mydukur.com/?p=410&#038;cpage=1#comment-684</link>
		<dc:creator>pranathi</dc:creator>
		<pubDate>Sun, 28 Aug 2011 05:55:39 +0000</pubDate>
		<guid isPermaLink="false">http://www.mydukur.com/?p=410#comment-684</guid>
		<description>మైదుకూరు డాట్ కామ్ మంచి వార్తల ను అందిస్తొంది. మైదుకూరు ప్రజలకు మంచి న్యూస్ సొర్స్ . కంగ్రాచులేషన్స్ .</description>
		<content:encoded><![CDATA[<p>మైదుకూరు డాట్ కామ్ మంచి వార్తల ను అందిస్తొంది. మైదుకూరు ప్రజలకు మంచి న్యూస్ సొర్స్ . కంగ్రాచులేషన్స్ .</p>
]]></content:encoded>
	</item>
	<item>
		<title>Comment on మైదుకూరు చరిత్రలో విశిష్టమైన &#8216;శ్రీ పిచ్చమాంబ మఠం&#8217; by rathnamsjcc</title>
		<link>http://www.mydukur.com/?p=253&#038;cpage=1#comment-672</link>
		<dc:creator>rathnamsjcc</dc:creator>
		<pubDate>Sat, 06 Aug 2011 01:41:38 +0000</pubDate>
		<guid isPermaLink="false">http://www.mydukur.com/?p=253#comment-672</guid>
		<description>ఓo
శ్రీ సద్గురవే నమః
అచల పరిపూర్ణ రాజయోగ సిద్ధాం .ఆత్మ లోఎరుక చైతన్యం .లేని స్ధానంలేదు

ఈ మనస్సు ఎక్కడ నుంచి వచ్చింది అక్క డై మనస్సునిలిచి , నీ నిజస్వరూ పం బట్టబయలుగ అనుభూతి.కాగలదు. సూక్ష్మ చైతన్య..కంటికి కనిపించదు.అనుభవపూర్వకంగ గ్రహించాల్సిం చూడ చూడ కలుగును సూక్ష్మ చైతన్య.సాధన ద్వారా తెలుస్తుంది సూక్ష్మచైతన్యం ఎందెందు వెతికినా అందందే గలడు ఎలా  బ్రహ్మం భావన ఎవరిది పరమాత్మ తత్వం క్షణాన్ని ఎవరూ ఆలోచించలేదు -కొంతసమయాన్ని క్షణముగా గుర్తించినను మరో క్షణములుగా ముందుకు వెళ్లుతున్నారే గాని క్షణము తెలియక గడిచిన గత కాలమెంతో నేటికి తెలియుటలేదు సూక్ష్మదృష్టితో గాంచిన తానన్నా, జగమన్నా, బ్రహ్మమన్నా ఒక్కటే. తానుంటేనే జగమనేది ఉంటుంది. తాను లేనపుడు జగం లేదు సూక్ష్మతత్త్వ కాబట్టి. కాళిదాసు ఈ ప్రపంచంలో జరిగే అన్ని అన్యాయాలకు, అక్రమాలకు, అనర్ధాలకు మనస్సు ” మూలం. కనుక మానవుడు ముందుగా ఆత్మ “జ్ఞానం” సంపాదించాలి..ఆత్మసత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి ... సూక్ష్మచైతన్యం.సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం ఈ .సమాధి..      
 
మనస్సునిలిపి సాధన ఆలోచనలు నెమ్మది,నెమ్మదిగా కట్టడిచేయబడి, చివరకుమనస్సులోఆలోచనలు కలుగని స్థితి ఏర్పడుతుంది. సమాధి స్థితి 
మనస్సునిలిపి నిశ్చల స్థితికి చేరుకుంటాయి ఈ .సమాధి..   ఈ విషయం మన మనస్సులో క్షణకాలం తెలుస్తుంది. ఇది సంధి స్థితి. అంటే, ‘తెలిసే స్థితి’ నుంచి ‘ఏమీ తెలియని స్థితి’ – లేదా సమాధిస్థితి” కి చేరే సమయం. ఒకసారి సూక్ష్మచైతన్యం క్షణముస్థితిలోకి వెళ్తే, ఎంతసేపో చెప్పలేంకాబట్టి, క్షణకాలం మనం సమాధిస్థితిలో వుంటాం. ఆ సమాధిస్థితినుంచి బయటకు వచ్చినప్పుడు, జాగృతావస్థలో, మన మనసుకు ఏదో తెలియని ఆనందం పొందినట్లుగా తెలుస్తుంది బ్రహ్మంసూక్ష్మచైతన్యం క్షణముపోందుతాము. 
నిద్రలో మనస్సులేదు దేహ స్మృతిలేదు. ఆ స్ధితిలోమనస్సు నీవు సూక్ష్మనిరాకార చైతన్యమై యున్నావు. తమను నిరాకారంగ భావించలేని వారలు నిరాకారముగ దైవమును ధ్యానించలేరు. పాలలోని వెన్నకు ప్రత్యేక నామరూపములు లేనట్లు సర్వత్ర అంతర్లీనముగనున్న సర్వేశ భగవత్ స్ధితికి నామరూపములు లేవని తెలియాలి. నామ రూపములున్నవాడు దేవుడు కాడు. రూపమున్నపుడే నామము ఏర్పడును. పూర్ణత్వమును పరిచ్చిన్నము చేస్తేనేగాని రూపం ఏర్పడదు. నామ రూపములు కేవలం వ్యవహారికం మాత్రమే. జీవుడు దేవునికి వేరుగ బయట ఉండుటకు వీలులేదని బోధించెను శరీరం, ప్రపంచం, భగవంతుడు సర్వాత్మనుండి ఉద్భవించి అందే లయించుచున్నవి. నేను అనగా శరీర కాదు. నేను అనగా ఆత్మ నేనే సర్వాత్మనుండి ఉద్భవించి

 
                  
 
















\




1 .ఆత్మ లోఎరుక చైతన్యం .లేని స్ధానంలేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం.లేని వస్తువు లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం.లేని జగము లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యంలేని జీవము లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం లేని దైవం లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం.లేని ఏ నేనే సమస్త ఆత్మ లో ఎరుక చైతన్యం నేనే సర్వాధారం. అట్టి నన్ను తెలుసుకొనుటయే సమస్త మత ధర్మముల, సమస్త వేదాంత యోగసూత్రముల, సమస్త జ్ఞాన యజ్ఞముల ఫలితం. నన్ను మరిచి ఎన్ని గ్రహించినా సర్వం అధోగతియే. నాతో ఈ సమస్తం ఆత్మ లో ఎరుక చైతన్యం ఏకీభవించి ఆత్మ లో ఎరుక చైతన్యం నాయందే లీనమైయున్నది నేనే సర్వమునకు మూలం. మనో జగత్తులకు తేడాలేదు. జగము మనోకల్పితము శరీరము భ్రమ – భ్రాంతి – అజ్ఞానంసంసారమనే భ్రమ కేవలం బుద్ధిభ్రాంతి మూలకమే కాని పరమార్థ సత్యం కాదు. శరీరం ఎన్నో అవయువాలు కలిగినది. కాని జనం ఈ రెండిటినీ ఒకటే అని భావిస్తారు. ఇంతకన్న అజ్ఞానం ఇంకొకటి ఉంటుందాధర్మమన్న వినరు తను నమ్మి 

దాన ధర్మాలు చెయ్యండి అంటే వినిపించుకోరు. ఎందుకంటే తమ దేహాలు శాశ్వతమనుకొని విర్రవీగుతారు. ఎవరు? భూలోకంలో జీవించే మనుష్యులు. మూర్ఖత్వం కాకపోతే అవసాన దశలో యమకింకరులు వచ్చి భయపెట్టి వెంటబడి తరుముతుంటే ఎక్కడికని పారిపోతారు? అప్పుడెవరు రక్షిస్తారు? అని ప్రశ్నిస్తున్నాడు వేమన.

ధర్మం అంటే కల్పితమైన సర్వాన్ని ధరించేది అన్న పెద్ద అర్థం ఇక్కడ అక్కర్లేదు. సామాన్య ధర్మాలు, విశేష ధర్మాల ప్రసక్తి కూడా అవసరం లేదు. కనీస ధర్మం, అంటే పక్కవాడికి సాయపడితే చాలు. అదే నిన్ను రక్షిస్తుంది. నువ్వు పోయినా ఈ లోకంలో చిర యశస్సును కల్పిస్తుంది. ఇదంతా ఎవరు చెప్తారు? గురువులు. గురువుల మాట వింటే ఇంతదాకా ఎందుకొస్తుంది. యముడు అనే మాటకు సర్వాన్ని నియమించేవాడు అని అర్థముంది గాని ఇక్కడ నరక లోకపు రాజు అంటే చాలు. 

నువ్వు ధర్మాన్ని ఆచరించి ఉంటే యముడు నీ జోలికెందుకొస్తాడు? అన్నట్టు ఇంగ్లిష్ వారికి కూడా యముడున్నాడు. ప్లూటో అంటారతన్ని. యమభటులు వచ్చి హాయిగా పువ్వులా తీసుకుపోరు, భయపెడతారు, పాశం వేసి పట్టబోతారు, ప్రాణ భయానికి గురి చేస్తారు. ఎందుకొచ్చిన తిప్పలివన్ని, బుద్ధిగా మంచి పనులు చేస్తే పోదా అంటున్నాడు వేమన. తను-తనువు అంటే శరీరం, అడలు అంటే భయం. నను నిముసంబు గానకయున్న యూరెల్ల నరయు మజ్జనకుడెంతడలు నొక్కొ’ అని ప్రయోగం.

జ్ఞానమే గురువు. జ్ఞానం లేని ఎరుకే అజ్ఞానం. జ్ఞానాజ్ఞానాల మధ్య మనసు చంచలమైన హృదయాన్ని తెలుసుకొని కట్టడి చేయగలిగితే జ్ఞానాజ్ఞానాలు ఒక్కటై మోక్షానికి దారి ఏర్పడుతుంది.

జ్ఞానం అంటే తెలివి అని అనేకసార్లు చెప్పుకున్నాం. అది గురువుతో సమానం. ఇక అజ్ఞానం, అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవడం కాదు. నైసర్గికమైన అవిద్యాశక్తే అజ్ఞానం. అవిద్య అంటే జీవాత్మ పరమాత్మ ఒకటే అని తెలుసుకోలేని మూఢత్వం. దీని వల్లనే శరీరము.భ్రాంతి ఏర్పడుతుంది. అన్నాడు. అలాగే అజ్ఞానం అంటే బుద్ధి లేకపోవడం కాదు. బుద్ధి యొక్క జడాంశమే అజ్ఞానం. దీనికి స్వయం స్ఫూర్తి ఉండదు. అంటే తనంతట తాను తనను తెలుసుకోజాలనిది అని భావం.

వెర్రితనం, మోహం, కామం, గర్వం, ఇవన్నీ శరీరములో భాగాలే. ఇక్కడ బుద్ధి  అంటే భ్రాంతి అని అర్థం చేసుకోవాలి. ‘బ్రహ్మకైన పుట్టు బుద్ధి తెగులు’ అని అన్నాడు వేమన్నే మరోచోట. రిమ్మ తెగులు అంటే దుర్బుద్ధి. రేచునప్పుడు (రేచున్+అప్పుడు) అంటే లేపుతుంది, పురికొల్పుతుంది, అతిశయింపజేస్తుంది అని అర్థాలు. ‘వలపులు రేచి గోలయని వల్లభుడల్లన కేళి సల్పుచో’ అనేది ప్రయోగం.


ఆత్మఅ0దే బుద్ధి అటూ ఇటూ పోనివ్వక చక్కగా అన్నింటికీ మూలమైనమనస్సును దేవుడి వైపుకి మళ్లించేవాడు ఉత్తముడవుతాడు. అట్లా దేవుడి పట్ల ఏకాగ్రత లేనట్టయితే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితి లభించదు అని వేమన్న ఉవాచ.

పొంకం అంటే పొంగు, గర్వం అని అర్థాలు. ఇక్కడ మంచిదైన అని. పోనీక అంటే బెదిరిపోనీక అని. సర్వేశుడంటే ఒక దేవుడని కాదు. అసలు సర్వం అంటే ఆత్మ  సర్వం’, అంతా అని. అంతటా వ్యాపించి ఉంది ఆత్మ కాబట్టి విష్ణువని కాక బ్రహ్మం అనే అర్థం ఉన్నది ఒకే బ్రహ్మo లో. ఏ బేధం లేదు ఆత్మలో ఏ బేధం లేదు ని&quot; అనుగ్రహించి తన నిజరూపంతో దర్శనమిచ్చి.. వారి అహంకారాన్ని మట్టికలిపినట్లు చెబుతున్నారు. బ్రహ్మo.సత్యాన్ని గ్రహించాలి.జీవన మార్గంలో సూక్ష్మసాధన ద్వారా &quot;తత్వమసి&quot; అనే సత్యాన్ని గ్రహించాలి. అనుభవించేవాడికి, అనుభవానికి భేదం లేదని సూక్ష్మసాధన ద్వారా తెలుస్తుంది. ఇలా బ్రహ్మ జ్ఞానాన్ని సూక్ష్మచైతన్య స్థితి దీనినే పరతత్వం, పరబ్రహ్మము అమరత్వము.అని కూడా అంటారు తెలిసికొన్నవారే జీవన్మిక్తులు,  .
మనస్సును జయించినవాడు శాంతిని పొంది యుండుటచే పరమాత్మను చేరినట్టివాడే యగును. అట్టి మనుజుడు సుఖదుఃఖములు, శీతోష్ణములు, మానవామానము లన్నియును సమానములే అయి యున్నవి. తాను పొందినటువంటి జ్ఞాన, విజ్ఞానములచే సంపూర్తిగా సంతృప్తి చెందినప్పుడు ఆత్మానుభవమునందు స్థితిని పొందినట్టి వాడై యోగి యనబడును. దివ్యస్థితియందునిలుచు అట్టి విజితాత్ముడు గులకరాయైనను, రాయైనను లేదా బంగారమైనను సర్వమును సమముగా గాంచును. తాను పొందినటువంటి జ్ఞాన, విజ్ఞానములచే సంపూర్తిగా సంతృప్తి చెందినప్పుడు ఆత్మానుభవమునందు స్థితిని పొందినట్టి వాడై యోగి యనబడును. దివ్యస్థితియందునిలుచు అట్టి విజితాత్ముడు గులకరాయైనను, రాయైనను లేదా బంగారమైనను సర్వమును సమముగా గాంచును. యోగి గురువు. ఉపదేశం .అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞాన0 దర్శనమయ్యింది
 

అజ్ఞానంతో అంధకారంలో పడి కొట్టు మిట్టాడే వారికి. అహంకారం అనే చక్రంలో పడి గిర గిరా తిరిగే వారికి. &quot;అతితీర్శతామ్ తమోంధమ్&quot; గాఢమైన చీకటిలో ఆత్మేమిటో పరమాత్మేమిటో ఎందుకు మనం ఇక్కడికి వచ్చామో కూడా తెలుసుకోకుండా ఇందులోనే పడి కొట్టుకునే వారిని కూడా తరింపజేయటానికి వచ్చినటువంటి గురువు. ఉపదేశం గ్రంథం ఇది. రుచి ఉండి శ్రద్ధ ఉండి, జ్ఞానులని ఆశ్రయించి ప్రార్థన చేస్తే పెద్దలు చేసే ఉపదేశం తప్పకుండా తరింపజేస్తుంది. అందులో సందేహం లేదు అజ్ఞానులని కూడా జ్ఞానులుగా, భగవంతుని పరికరాలుగా తీర్చి దిద్దే మహోపదేశాన్ని గురువు. మనకి ఉపదేశించారు. గురువును మించిన దైవం మరొక్కటి లేదని, ... ఈ మోక్షాన్ని కలిగించే మార్గాన్ని అనుసరించమని చేసిన ఉపదేశం  ఆత్మ విషయంలో కానీ పరమాత్మ విషయంలో కానీ  మనం చీకటిలో ఉన్నాం. చీకటిలో ఉండటం అంటే ఏమిటంటే కన్ను ఉంటుంది, వస్తువు ఉంటుంది కానీ ఆకాన్ను వస్తువుని చూసే శక్తి చాలదు. మధ్యలో ఆవరించి ఉన్న చీకటిని తొలగించి కంటికి ఆ వస్తువుని కన్పింపజేసేట్టుగా మధ్యలో వెలుతురు కావాలి. వెలుతురునిచ్చే జ్ఞాన0 దీపం కావాలి. అనాదిగా అంటి పెట్టుకున్న కర్మ వాసనల దొంతరలు లెక్క లేనన్ని పేరుకొని ఉన్నాయి.  మనలో జ్ఞానం సహజంగానే ఉంది కానీ , ఆ జ్ఞానాన్ని పైకి తెచ్చుకోవడానికి గురువులు తమ జ్ఞానాన్ని శక్తిని గురువులు ఉపదేశం ద్వారా ఇస్తారు. వారి ఉపదేశం లోనికి వెళ్ళి క్రమేమి కర్మ వాసనలు తొలగుతాయి. &quot; జ్ఞానం దీపమ్&quot;, జ్ఞానం దీపం కొత్తగా వస్తువులని తెచ్చి చూపదు. వస్తువు అక్కడే ఉంటుంది కానీ జ్ఞానం దీపాన్ని వెలిగించి పెట్టుకుని ఉన్నంత వరకు ఆవస్తువుని కనిపించేట్టు చేస్తుంది. ఆత్మ స్వరూపాన్ని పరమాత్మ స్వరూప స్వభావాల్ని స్పష్ట పరిచే జ్ఞానం దీపాన్ని మహర్షి వెలిగించి పెట్టాడు, ఆధ్యాత్మిక జీవితం అత్యంత క్లిష్టమైనది.దారి పొడవునా ముళ్ళు గుచ్చుకుంటూ వుంటాయి. కదలక నిశ్చలంగా వుండిపోతే ప్రగతి అసాధ్యం. సమర్ధుడైన సద్గురువును త్రిమూర్తి స్వరూపంగా భావించి సర్వశ్య సరణాగతి చేసి సేవించాలి. అప్పుడు గురువే నీ చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తారు. నీ గురువు ఎంత చిన్నవాడైనా సరే ఆయననే అంటి పెట్టుకొని వుండడం అవశ్యం.భోగ భాగ్యాలు అశాశ్వతం. వాటిని ఏనాటికైనా దొంగలు దోచుకెళ్తారు. సద్గురువు ప్రసాదించే ఆధ్యాత్మిక సంపదే శాశ్వతం. ఆవి సాధించుకున్న వారికి శాశ్వతానందం ప్రాప్తం.
సద్గురువు  అనుగ్రహమే సూక్ష్మచైతన్య సాధనం
మనిషి పతనానికి ఎన్నో విషయాలు ఉంటాయి, అందుకే మనిషి ఒక స్థాయిని చేరడానికి ఒక సాధన కావాలి, ఆసాధన దైవంతో సంబంధం ఏర్పర్చగలగాలి అప్పుడు దివ్యుడు కాలగడు. దైవానుగ్రహం అనేది సూర్యుడైతే మనం చేసే సాధన ఒక చిన్న మిణుగురు పురుగంత లెక్కకు రాదు. అందుకు విశ్వామిత్రుడు తను సాధించినదానికి దైవ అనుగ్రహం మూలం అని భావించాడు.  ఇది గుర్తించి శ్రీరామచంద్రుడిని తన వెంటతెచ్చి తను సాధించిన బల అతిబల విధ్యలని రామచంద్రునికి అర్పించాడు. సూక్ష్మచైతన్య సాధనం చేసాడు. ఆతర్వాత విశ్వామిత్రుడు సీతమ్మతో రామచంద్రుడిని చేర్చి ఒక రహస్యం ఉంది సూక్ష్మ తత్వం సిద్దిని పొందాడు. ఆత్మ జ్ఞానం అనేది ఎంతటి అత్యున్నతి స్థితి సూక్ష్మచైతన్య సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం  ఆత్మ సాక్షాత్కారం  తన్ను వీడి తాను నిలుచు సూక్ష్మతత్త్వమే నిత్యం. తానని గ్రహించటం సూక్ష్మ తత్వం అంతటా వ్యాపించి ఉన్న సూక్ష్మ తత్వం ఆత్మా సాక్షాత్కారం. గురువు.ఉపదేశం అన్న మాటకు అర్థం ఆత్మలో ఉండడం లేక ఆత్మగా ఉండడం. అతీతమైన సూక్ష్మచైతన్య స్థితి ఉండడం. క్షణంలోమనసు నిలిచి  అమనస్కమైన .క్షణంలోగురువు ద్వారానే దర్శనం చేసుకోవాలి మట్టిచే తయారు చేయబడిన పాత్రలలో నామ రూప భేదమే కాని వాస్తవ భేద మెంత మాత్రము లేదు.
 ఉన్నది ఒకే బ్రహ్మo లో. ఏ బేధం లేదు ఆత్మలో ఏ బేధం లేదు ని&quot; అనుగ్రహించి తన నిజరూపంతో దర్శనమిచ్చి.. వారి అహంకారాన్ని మట్టికలిపినట్లు చెబుతున్నారు. బ్రహ్మo.సత్యాన్ని గ్రహించాలి.జీవన మార్గంలో సూక్ష్మసాధన ద్వారా &quot;తత్వమసి&quot; అనే సత్యాన్ని గ్రహించాలి. అనుభవించేవాడికి, అనుభవానికి భేదం లేదని సద్గురువు ద్వారా తెలుస్తుంది. ఇలా బ్రహ్మ జ్ఞానాన్ని తెలిసికొన్నవారే జీవన్మిక్తులు, &quot;అది&quot; బ్రహ్మoవున్నది. సూక్ష్మచైతన్య స్థితి దీనినే పరతత్వం, పరబ్రహ్మము అమరత్వము.అని కూడా అంటారు
 
మనసు నిలిపి నిశ్చల స్థితిని పొంది మనసు నిలిపి  శరణాగతినే కోరుకుంటుంది జ్ఞాని  మార్గ నిన్ను నీవు తెలుసుకో. నీ నిజస్ధితి, అఖండం.ము నీ పరిధిలో నీవు మనసు నిలిపి నిశ్చలుడవై నిలువనేర్చుకో శరీరంలో నేననునది ఏ భాగము. శరీరము నేనుకాదు. శరీర నిలుకడకు ఆధారముగ నేనున్నానని తెలుసుకో. 


మనసు నిలిపి భాసిల్లుచున్నది. ఇట్టి నేను పరిజ్ఞానమే పరలోక దైవరాజ్య ప్రవేశం. మీలో ఎందరు ఈ పరిజ్ఞాన మును కలిగియున్నారో పరీక్షించుకోండి. జీవాత్మ కు హృదయ మందిరమే సరియైన ఆలయం. ఈ లోకంలో నిర్మించిన దేవాలయములన్నియు ను బాహ్యవేడుకేలు మాత్రమే. సమస్త యాత్రలకు మూలం మనసు అని తెలుసుకో. నీవు లేకుండ, నేను పోకుండ ఏ యాత్రలు వర్ధిల్లనేరవు. నీతో సర్వం ఏకీభవించి యున్నదని రూఢిపరచుకో. 

మమాత్మా సర్వ భూతాంతరాత్మ. నా ఆత్మే సర్వ భూతములలో భాసిల్లుచున్నదని భావించి కేవలం ఆత్మౌపమ్య బ్రహ్మo నిష్ఠలో నిలచిన జ్ఞాని సర్వమును తనలో, సర్వములో తనను దర్శించ గలుగును. ఇట్టి అఖండాత్ముని దైవస్ధితిలో పూజించినను దోషంలేదు.  


జీవుడు దేవుడు  మనసు  దేవుడు ఎరుక దేవుడు ఆత్మ దేవుడు ఒక్కడే యను బ్రహ్మ రహస్యం ఎరింగిన వారందరూ సూక్ష్మతత్త్వమౌనదీక్షయే ఔచ్చుకొటారు. అది పరివక్వత చెందిన స్ధితి. తన్ను తాను తెలుసుకొనక బ్రహ్మాండమంతయు పరిశీలించినను వృధా శ్రమయే మిగులుతుంది. తన నిజస్ధితిలోనే అఖిలాండకోటి బ్రహ్మాండ ములు విలీనమై యున్నవి.

అనంతాత్మాలయ, సర్వాకార, సర్వస్వరూప, సచ్చిదానంద నిలయ, బ్రహ్మవిద్వరిష్ఠా గరిష్ఠ, తురీయాతీతుడే సర్వేశ్వరుడు. ఆత్మ చంపుతుంది అని కానీ, చంప బడుతుంది అనికానీ, ఎవరనుకుంటారో వారు అందరూ ఎరుగని వారే. ఆత్మ చంపదు, చంపబడదు అతడు ఎన్నడూ పుట్టేవాడు, గిట్టేవాడూ కాదు. నిన్న ఉండి రేపు లేనివాడూ కాదు. పుట్టుకలేని వాడు, నిత్యమైన వాడు, మార్పులేని వాడు, అతడు పురాతన మైన వాడు, సూక్ష్మచైతన్య స్థితి ఇది వ్యక్తం కానిది, యోచించడానికి వీలు లేనిది, వికారాలు లేనిది అని చెప్పబడుతుంది. దీనిని నీవు అర్ధం చేసుకుని విచారంచడం ఆత్మ జ్ఞానం అనేది ఎంతటి అత్యున్నతి స్థితి సూక్ష్మచైతన్య సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం ఆత్మ )సాక్షాత్కారం తన్ను వీడి తాను నిలుచు సూక్ష్మతత్త్వమే నిత్యం ఆత్మకు పాపపుణ్యాలతో సంబంధం లేదు. కాని అజ్ఞానం వలన ఆ భ్రాంతి కలుగుతోంది. ఆత్మజ్ఞానం ప్రాప్తి కలిగినవారికి అజ్ఞానం నశించి పరమాత్మ దర్శనం కలుగుతుంది. బ్రహ్మజ్ఞాన ఆసక్తిపరులు తమ బుద్దినీ, మనుసునీ పరమాత్మ యందు నిలిపి మోక్షాన్ని పొందుతారు. విద్యా వినయాలుగల బ్రహ్మజ్ఞాని బ్రాహ్మణుని యందు, చండాలుని యందు, ఆవు, కుక్క, ఏనుగు అన్నిటి యందు ఒకే సూక్ష్మదృష్టి కలిగి ఉంటాడు. అతడు ఈ జన్మలోనే పరబ్రహ్మను చేరుతాడు.
 


కర్మత్యాగం, నిష్కామ కర్మ రెండూ శ్రేష్టమే ఐనా నిష్కామకర్మ ఉత్తమం. రాగద్వేషాది ద్వంద్వాభావాలు లేనివాడే నిజమైన సన్యాసి మరియు అలాంటివారు మాత్రమే కర్మబంధాల నుండి తరిస్తారు. జ్ఞానయోగం, కర్మయోగాలలో ఏది అవలంబించినా సరే ఒకటే ఫలితం ఉంటుంది. రెండూ ఒకటే అనే బ్రహ్మాంభావం కలిగిఉండాలి. యోగియై మనసు నిలిపి సన్యసించినవాడే బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడు. మనసు నిలిపి నిష్కాముడు, శుద్ద మనస్కుడు, ఇంద్రియ నిగ్రహి అన్ని ప్రాణులను తనవలనే చూస్కునేవాడిని ఎలాంటి కర్మలు బంధించలేవు. కర్మయోగి చూసినా, వినినా, తాకినా, వాసన చూసినా, నిద్రించినా, శ్వాసించినా, మాట్లాడుతున్నా ఆయా ఇంద్రియాలే వాటి విషయాల పని చేస్తున్నయనుకుంటాడు కాని తానేమీ చేయడం లేదనే అనుభవం కలిగిఉంటాడు. ఫలితంపైన ఆశ లేక, ఈశ్వరార్పణంగా చేయుకర్మల వలన తామరాకుపై నీటిబొట్టు వలె పాపాలంటవు.

మనసు నిలిపి యోగులు అహంకారం లేక చిత్తశుద్ది కొరకు మాత్రమే కర్మలు చేస్తారు. ఫలాపేక్ష కలవారు కర్మలచే సంసారంలో బంధించబడతారు. ఆత్మనిష్ఠుడు కర్మసంకల్పం చేయక, ఇతరులచే చేయింపక నవద్వారాలు గల ఈ శరీరంలో సుఖంగా ఉంటాడు. మనసు నిలిపి సుఖాలకు పొంగక, దుఃఖాలకు క్రుంగని మనసు నిలిపి నిశ్చల స్థితిని పొంది బుద్ది కలవాడే నిజమైన బ్రాహ్మణుడు మరియు బ్రహ్మజ్ఞాని. అతడు బ్రహ్మాన్ని ఆత్మలోనే దర్శించి ఆత్మనిత్యమైన బ్రహ్మానందాన్ని పొందుతాడు. తాత్కాలికాలైన, దుఃఖకారకాలైన ఇంద్రియ సుఖాలను బ్రహ్మజ్ఞాని కోరడు. ఎవరైతే ఈ జన్మలోనే కామక్రోధాలను జయిస్తారో వారు ఆత్మజ్ఞానం పొందుతారు. ఎవరైతే స్వతంత్రుడై ఆత్మ యందే సుఖిస్తూ, ఆడుకుంటూ, ప్రకాశిస్తుంటారో, పాపపుణ్యాలను నశింపచేసుకొని జితేంద్రియుడై నిస్సందేహంగా ఉంటారో ఎల్లప్పుడూ అన్ని జీవుల సుఖం కోరువానికి మాత్రమే బ్రహ్మత్వం, బ్రహ్మానందం లభిస్తుంది. మనసు, నిలిపి బుద్ది, ఇంద్రియాలను స్వాధీనం చేస్కొని కోరిక, కోపం, భయం మొదలగువాటిని విడిచిన జ్ఞాని ముక్తుడవుతాడు. తపస్సులకు,యాగాలకు నేనే భోక్తను. సూక్ష్మతత్త్వనేనే సర్వలోకాలకు అధిపతిని, దైవాన్ని, సర్వభూతహితుడను. నన్ను తెలుసుకున్న యోగి క్షేమాన్ని పొందుతాడు మనసు నిలిపి నిశ్చలభక్తి తో సేవించేవాడు,త్రిగుణాలను అతిక్రమించి బ్రహ్మత్వానికి అర్హుడవుతాడు. పరమాత్మకు,మోక్షధర్మాలకు,సచ్చిదానందానికీ,నిరాకార బ్రహ్మానికి నేనే మూలము. ఆత్మనిత్యమైన బ్రహ్మానందాన్ని పొందుతాడు
 

 
మనిషికూడా  దశల్లో పరమాత్మను తెలుసుకొనే అవకాశం కల్గినా, తనలోని అజ్ఞానం వల్ల, అతనిని తెలుసుకోలేక, ముందుకు సాగిపోతుంటాడు జ్ఞానం వలన (మనిషి)  తానే పరబ్రహ్మమని తెలుసుకుంటాడు.) జీవితంలోబ్రహ్మం సత్యం అంటే ఏమిటో అన్వేషిస్తున్నారా?బ్రహ్మం సత్యం అనేది ఎక్కడో దూరంగా ఉండే విషయం కాదు,అది ఇక్కడే ,ఇప్పుడే అందుబాటులో ఉంది.. , సత్యం మన చుట్టు ఆవరించుకుని ఉంది. అతను మనకు అతి సమీపంలో,మనల్ని పర్యవేక్షించి ఉన్నాడు.సూక్ష్మచైతన్యం సత్యం,దేవుడు సమీపంలో ఉందనడం కూడా సరికాదు.అది మీరే కనుక.సత్యం,దేవుడు మీరై ఉండి మీలోపల,బయట కూడా సూక్ష్మచైతన్యం పర్యవేక్షించి ఉన్నాడు. బ్రహ్మం సత్యమే ఉంది అనేది మొదటి సత్యం 

మనస్సే ప్రతిబంధకం మనస్సే. మిమ్మల్ని మాయాతెరలాగ చుట్టుముట్టి భౌతిక ప్రపంచ అందాలకు మిమ్మల్ని పరవశ్యులను చేస్తుంది.ఆ మనస్సు మాయలో లీనమైపోయి బ్రహ్మం సత్యాన్ని మర్చిపోతున్నారు. నిరంతరం కలలు గనేది, కల్పనలు,ఆశలు,ఆశయాలు,కోరికలే ఆలోచించేదే మనస్సు. నిజానికి లేనిదల్లా మనస్సే.కాబట్టి ఆత్మ తెలుసుకోనివ్వకుండా ప్రతిబంధకం అంతా మనస్సే. చిత్తం లేదా బుద్ద చైతన్యం అంటే మనస్సును ఖాళిగా ఉంచడం.అంటే ఆలోచనలు ఏమిలేని మనస్సు అని అర్థం.అన్ని మతాల సారాంశం అంతా ఈ స్థితికోసమే. ఈ స్థితి సాధించడమే ఆత్మ తెలుసుకునే మహాద్వారం. ప్రపంచంలోని సర్వస్వం కూడా కలలవంటివే అనుకోండి. మనోస్వప్నాలు మానసికంగా ఉండే రూపాలు, అనుభవాలు అన్ని కూడా కలలే అనుకోండి.ఎందుకంటే చూడబడేవాడిగా ఉన్నంత కాలం కలలే అని తలపోయండి.నిరంతరం చూసేదంతా కలే అనే చింతనతోని మీరున్నప్పుడు మీకు హఠాత్తుగా ఒక సత్యం అనుభూతమవుతుంది.చూసే దృశ్యమంతా కలే ఐతే చూడబడే వాడు కూడా కలే అవ్వాలి తప్ప నిజం కాదుగదా? అలాగే సాధన చేస్తూ పోండి ....కనపడేదంతా కలే అనే విచారణతో మీరు ఉండగా మీరేదో ఒక రోజు బ్రహ్మం సత్యకల్గుతుంది.  నిద్ర ఎరుక లేని ధ్యానం. సూక్ష్మతత్త్వమే .నిద్ర. సూక్ష్మతత్త్వమే లీనమైయున్నది నిద్రలో మరిమిత సూక్ష్మతత్త్వమే శక్తిని లీనమైయున్నది.   ఇది మన అతీంద్రియ సూక్ష్మతత్త్వమే పోందడానికి ఏకైక మార్గం ప్రభావితం చేస్తుంది. దైనందిక జీవితంలో కూడా అత్యున్నత స్థానాన్ని పోందడానికి ధ్యానం ఎంతో దోహదం చేస్తుంది. 

 ధ్యానం అంటె మరేమి కాదు. సూక్ష్మతత్త్వమే  మనలోకి మనం చేసె ప్రయాణం. ధ్యానంలొ మన సూక్ష్మ చైతన్య పదార్తము శరీరం నుంచి మనసుకు, మనసునించి బుద్ధికి, బుద్ధినించి ఆత్మకు ఎరుక చైతన్యంతోసూక్ష్మ చైతన్య  ప్రయాణం చేస్తుంది.
మనసునిలిపి అంటే సూక్ష్మతత్త్వమేఇదే ధ్యాన స్థితి. లోపలగానీ బైటగాని ఇదే నిర్మల స్థితి ఇదే ఆలోచనారహిత స్థితి. ఈ స్థితిలో ఆలోచనలు వుండవు.  కూడా , చుడటాన్ని, మాట్లాడటాన్ని, ఆలోచించడాన్ని నిలుపివెయ్యాలిముఖ్యమైనదిస్థిరమైన, సుఖమైన ఏదైన ఇదే నిర్మల స్థితి సూక్ష్మతత్త్వసహజమైన గమనిస్తూ ఉండాలి సూక్ష్మసాధనల యొక్క అత్యున్నత లక్ష్యం దైవ సాక్షాత్కారం కేవలం చూపులతో ఆత్మ సాక్షాత్కారం కలిగించిన&#039;&#039;సూక్ష్మతత్త్వ సాక్షాత్కారం పొందిన వ్యక్తి అన్ని విషయాల్లో నిర్భయంగా ఉంటాడు. సర్వ ప్రాణులని పోషించేది ఆ పరమాత్మే అనే విశ్వాసం కలిగి ఉంటాడు. 
గురువుని అధికుడిగా భావిస్తారు. శివుడు, విష్ణువు వేరుకాదనీ, అంతా బ్రహ్మమేననీ బోధిస్తారు. తను తాను తెలుసుకోవడమే . జ్ఞానం మానవుడు ముందుగా గురువు సంపాదించాలి. గురువును మించిన దైవం, తపస్సు లేదు. గురు ధ్యానకన్నామిన్నయైన ధ్యానం లేదు గురువు యొక్క సహాయం, సూచనలు చాలా అవసరం. ఏ విషయంలోనైనా శిక్షణనిచ్చే గురువుపాత్రఉన్నతమైనది.గురువు సహాయం లేకుండా ఏ జీవి మనుగడ సాధించలేదు ఆత్మజ్ఞానంతో, ఆనందాన్ని పొందటానికి ప్రతినిత్యం సాధనచేసి, ... మానవుడు రాత్రి స్వప్నాన్ని అనుభవించిన తర్వాత లేచి అదంతా మాయేనని, భ్రమేనని ఎట్లా . ఋషులూ తెలుసుకున్నారు 
 
మూడవ కన్నున్నది. అది. ఆత్మ.జ్ఞాననేత్రం. దాన్ని తెరచి స్వరూపాన్ని గుర్తించు అని.గురువు బోధించటం.అన్నారు. దానికి కావలసిన సూక్ష్మంలో మోక్షం’ ఉంది సాధన నేర్పి, బ్రహ్మోపదేశం చేసి, జోలె కట్టి, భిక్షమెత్తమంటారు. మాతృభిక్షే ప్రథమభిక్ష. తండ్రి బ్రహ్మోపదేశం చేస్తే, తల్లి మూడు పిడికెళ్ల బియ్యం భిక్ష పెడుతుంది. అంటే తండ్రి చేసిన ఉపదేశం మననం చేసే నిమిత్తం భిక్షాటన వల్ల కుక్షి నింపుకుని, గురుకులవాసం చేసి, జ్ఞాననేత్రం తెరచి ఆత్మానుభూతిని పొందాలనేది ఉపనయనం యొక్క తాత్పర్యం. ప్రస్తుతం ఆ విషయం మరచి ప్రాణాయామమంటే వేళ్లతో ముక్కుమూసి అభినయించుటగాను, బ్రహ్మోపదేశమంటే కొత్త ధోవతి ముసుగుకప్పి, చెవులో గుసగుసలాడటంగాను, భిక్షంటే రూకలతో జోలె నింపటంగాను పరిణమించింది. అసలు ఉపనయన తత్త్వం గురించి ఉపదేశం చేసే తండ్రికి, చేయించే పురోహితునికి తెలియనప్పుడు బిడ్డలకేం చెప్తారని కూడా ప్రశ్నిస్తారు.
 
ఆత్మజ్ఞానంతో, ఆనందాన్ని పొందటానికి ప్రతినిత్యం సాధనచేసి, ... మానవుడు రాత్రి స్వప్నాన్ని అనుభవించిన తర్వాత లేచి అదంతా మాయేనని, భ్రమేనని ఎట్లా . ఋషులూ తెలుసుకున్నారు 
మానవ జీవితాన్ని మన పెద్దలు బ్రహ్మచర్యం, గార్హస్త్యం, వానప్రస్థం, సన్యాసంగా వివరించారు. ఐదేళ్లు నిండిన బాలుడిని ఊరికి దూరంగా ఉన్న గురుకులానికి జ్ఞానార్జన కోసం పంపేవారు. అక్కడ దాదాపు ఇరవై సంవత్సరాలు గడిపాక స్వగృహానికి వచ్చేవాడు. కొన్నాళ్ల తరవాత కాశీయాత్రకు బయలు దేరేవాడు. కొందరు వచ్చి మా కూతురునిచ్చి పాణిగ్రహణం చేస్తాం రమ్మని ఆహ్వానించేవారు. అతడు విరాగియైతే కాశీకి వెళ్లిపోయేవాడు, నచ్చితే వచ్చి కన్యాదానం గ్రహించి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి, పిల్లలను కని, పెంచి పోషిస్తూ, తల్లిదండ్రులకు సంఘానికి సేవ చేస్తూ దాదాపు యాభై సంవత్సరాల వయసు వచ్చేవరకు గృహస్థుగా గడిపి ఆ తరవాత తన భార్య తోడురాగా వానప్రస్థాశ్రమంలోకి ప్రవేశించి, చివరగా సన్యసించేవాడు. ఇప్పుడు అవన్నీ మరచిపోయారు. అర్థవంతమైన జీవితాన్ని మన భావితరాలవారికి అందించాలి. మన వ్యవస్థలు, ఆచారవ్యవహారాలు యావత్ప్రపంచానికి ఆదర్శం కావాలి. 
పరమాత్ముడిని స్థూల నేత్రాలతో చూడలేం. జ్ఞాననేత్రం ద్వారా తెలుసుకొనగలం. పురాణాల్లో పరమాత్ముని జ్ఞానాన్ని, శక్తులను దేవతల రూపంలో చూపించారు. ... మనో నిగ్రహ లక్షణాంతాః వ్యాసభగవానుడు అన్నాడు. అంటే సర్వ వ్యవస్థలయందును, సర్వకాలముల యందును మనస్సు’ను నిగ్రహించుకొనుట అనే లక్షణం ఉత్తమమైనది. ఆధ్యాత్మిక సాధనకు మనస్సు నిర్మలంగా, నిశ్చలంగా ఉండడం అత్యంతవసరం 	
 
 మనస్సు,నిలిపి    తానున్న చోటనే ఆత్మ తత్త్వం దర్శించాలి. ఆత్మనిష్ఠ చిక్కిన వానికి వేరే యాత్రలతో పనిలేదు. అన్ని యాత్రలు వారిలోనే దర్శించ గలరు. దైవ భావంతో గాంచినపుడు విగ్రహముగాని, మరెట్టి ప్రతిమగాని పరమాత్మ స్వరూపంగ భాసిల్లుతుంది. దేవుని రాతిగ మార్చుటకన్న, రాతిని దేవునిగ చేయుట మిన్న. ఇదియే విగ్రహారాధనలోని రహస్యము. మనసు ఊరికే ఉండ విగ్రహమును సజీవమూర్తియైన మనసునిలుపుకొని ఇదియే ఆత్మ విశ్వాసములోని బలము. వరములనిచ్చే బయటలేడు. మానవుని హృదయాంతరంగమున గలడు. అందులకే హృదయశుద్ధిగలవారు ధన్యులు. ఆత్మ.సత్యము. ఊరికే ఉండకుండ అనుభవసిద్ధికై, నేత్రానంద పరవశమునకై యాత్రలు చేయాలి. అందువల్ల దోషంలేదుగాని అంతటితో మా బాధ్యత తీరిందని భ్రమపడరాదు. నిజంగా ఆలోచిస్తే నిన్ను మించిన యాత్రలేదు. అట్టి నీవనగ ఎవరో ఉన్నది ఉన్నట్లుగ తెలుసుకో. సమస్త నా ఆత్మ స్వరూపులేయనెటి ఈ అతీత భావనిష్ఠను పొందిననాడు అనంతవిశ్వం నీదిగ భాసిల్లుతుంది. అందులకే క్షుధ్ర వ్యక్తిత్వ హద్దులనుమీరి ఆత్మ అఖండ సమాధి నిమగ్నులు కావాలి. దర్శనాంతర్ధానములు సముద్రము మీది తరంగముల వంటివి. ఆత్మ వినాశం లేదు.సూక్ష్మా.శక్తి పూరించబడునది తగ్గేది కాదు. సూక్ష్మా.శక్తి నశించదు,ఆత్మ చావదు. ఆత్మ హెచ్చు తగ్గులు లేవు. ఆత్మ సాక్షాత్కారం వైపు పయనిస్తున్నంత సేపు అమృతం వైపు వెళతాడని చెప్పి యున్నారు ఆత్మ .నిండా గ్రహించగలరు. ప్రతివారు ఈ ఆత్మ స్ధితికి ఎదగాలి. ఆత్మ ఏకత్వము .ఆత్మ ప్రేమభావంతో ఆత్మయొక్క సత్య స్వరూపాన్ని దర్శించి విపులీకరించ వీలున్నది. మనము ఎవరిని ప్రేమించినప్పటికి వారిలో దర్శించేది ఉన్నత స్ధాయిలో మన ఆత్మయే. ఆత్మ మూలముననే సర్వం విశ్వాసపరిధిలో వర్ధిల్లుచున్నదని తెలియాలి. నీ ఆత్మయే గనుక మమాత్మా సర్వ భూతాంత ఆత్మ.అంతర్దృష్టి.ని.ఆత్మసౌందర్యమే నిండుకుంటుంది. నిజముగ ఇతరులతో మనం ఐక్యత పొందటంలోనే మనస్సు,నిలిపి    పరిపూర్ణమైన ఆనందం గలదు. ఆత్మను తెలుసుకొనుట యే అమరత్వమునకు దారి. మానవుని నిరంతర కృషికి ఇదియే చేస్తుంది. ఆత్మ యొక్క సహాయంలేకుండ గమ్యాన్ని చేరుకోవడం అసాధ్యం. ఆత్మ తల్లిగర్భంలో ఉన్నపుడు తల్లి ప్రాణంతో ప్రాణాన్ని జోడించి జీవించునట్లు జీవాత్మ, పరమాత్మల సంబంధం అంతేనని తెలియాలి.మానవుని ఆత్మ పరమాత్మతో ఏకత్వమును సాధించినపుడే మానవుడు పరి పూర్ణుడు ఔతాడు. ఇట్టి ఆత్మ పరిజ్ఞానమే ఆతనిని అనంతస్ధితి వైపు నడిపిస్తుందిసమస్త సాధనల సారం ఇదియే. సర్వం ఆత్మే ఐనపుడు ఇక ఆత్మకు తావేది. నేను ఎక్కడ పుడుతుందో చూడటమే ఆత్మ విచారణ. ఆత్మకు శరీరంలో తావు హృదయం. ఆత్మ హృదయంలో ఉన్నదనుటకన్న హృదయమే ఆత్మయని, మనోనిగ్రహం గ్రహించవలసి యున్నది. హృదయం ప్రకాశిస్తుంది. హృదయమ్నుండి వస్తుంది. హృదయశుద్ధి గలవారు ధన్యులు. ఆంతర్యం గ్రహించండి. ఇది ఆత్మ దర్శనమునకు సూటి దారి ఆత్మ చైతన్యం ఒక్కటే క్షణం మార్గదర్శనం అవుతుంది.ఆత్మ విషయంలో అంచనాలు పనికి రావు. అనుభవం ముఖ్యం, అనుభూతి ప్రధానం. మనో మూలమైన ఆత్మను కున్నామా మనస్సు దానంతటదే అదృశ్య మౌతుంది.ఆత్మను కనుగొన్న తరువాత నిగ్రహించటానికి మనస్సే ఉండదు. జ్ఞానిలో మనస్సు పనిచేయ వచ్చు. చేయకపోవచ్చు. అతని  సూక్ష్మం దృష్టిలో మోక్షం’ ఆత్మ  ఒక్కటే ఉంది. గురువు 
 



9972876980</description>
		<content:encoded><![CDATA[<p>ఓo<br />
శ్రీ సద్గురవే నమః<br />
అచల పరిపూర్ణ రాజయోగ సిద్ధాం .ఆత్మ లోఎరుక చైతన్యం .లేని స్ధానంలేదు</p>
<p>ఈ మనస్సు ఎక్కడ నుంచి వచ్చింది అక్క డై మనస్సునిలిచి , నీ నిజస్వరూ పం బట్టబయలుగ అనుభూతి.కాగలదు. సూక్ష్మ చైతన్య..కంటికి కనిపించదు.అనుభవపూర్వకంగ గ్రహించాల్సిం చూడ చూడ కలుగును సూక్ష్మ చైతన్య.సాధన ద్వారా తెలుస్తుంది సూక్ష్మచైతన్యం ఎందెందు వెతికినా అందందే గలడు ఎలా  బ్రహ్మం భావన ఎవరిది పరమాత్మ తత్వం క్షణాన్ని ఎవరూ ఆలోచించలేదు -కొంతసమయాన్ని క్షణముగా గుర్తించినను మరో క్షణములుగా ముందుకు వెళ్లుతున్నారే గాని క్షణము తెలియక గడిచిన గత కాలమెంతో నేటికి తెలియుటలేదు సూక్ష్మదృష్టితో గాంచిన తానన్నా, జగమన్నా, బ్రహ్మమన్నా ఒక్కటే. తానుంటేనే జగమనేది ఉంటుంది. తాను లేనపుడు జగం లేదు సూక్ష్మతత్త్వ కాబట్టి. కాళిదాసు ఈ ప్రపంచంలో జరిగే అన్ని అన్యాయాలకు, అక్రమాలకు, అనర్ధాలకు మనస్సు ” మూలం. కనుక మానవుడు ముందుగా ఆత్మ “జ్ఞానం” సంపాదించాలి..ఆత్మసత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి &#8230; సూక్ష్మచైతన్యం.సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం ఈ .సమాధి..      </p>
<p>మనస్సునిలిపి సాధన ఆలోచనలు నెమ్మది,నెమ్మదిగా కట్టడిచేయబడి, చివరకుమనస్సులోఆలోచనలు కలుగని స్థితి ఏర్పడుతుంది. సమాధి స్థితి<br />
మనస్సునిలిపి నిశ్చల స్థితికి చేరుకుంటాయి ఈ .సమాధి..   ఈ విషయం మన మనస్సులో క్షణకాలం తెలుస్తుంది. ఇది సంధి స్థితి. అంటే, ‘తెలిసే స్థితి’ నుంచి ‘ఏమీ తెలియని స్థితి’ – లేదా సమాధిస్థితి” కి చేరే సమయం. ఒకసారి సూక్ష్మచైతన్యం క్షణముస్థితిలోకి వెళ్తే, ఎంతసేపో చెప్పలేంకాబట్టి, క్షణకాలం మనం సమాధిస్థితిలో వుంటాం. ఆ సమాధిస్థితినుంచి బయటకు వచ్చినప్పుడు, జాగృతావస్థలో, మన మనసుకు ఏదో తెలియని ఆనందం పొందినట్లుగా తెలుస్తుంది బ్రహ్మంసూక్ష్మచైతన్యం క్షణముపోందుతాము.<br />
నిద్రలో మనస్సులేదు దేహ స్మృతిలేదు. ఆ స్ధితిలోమనస్సు నీవు సూక్ష్మనిరాకార చైతన్యమై యున్నావు. తమను నిరాకారంగ భావించలేని వారలు నిరాకారముగ దైవమును ధ్యానించలేరు. పాలలోని వెన్నకు ప్రత్యేక నామరూపములు లేనట్లు సర్వత్ర అంతర్లీనముగనున్న సర్వేశ భగవత్ స్ధితికి నామరూపములు లేవని తెలియాలి. నామ రూపములున్నవాడు దేవుడు కాడు. రూపమున్నపుడే నామము ఏర్పడును. పూర్ణత్వమును పరిచ్చిన్నము చేస్తేనేగాని రూపం ఏర్పడదు. నామ రూపములు కేవలం వ్యవహారికం మాత్రమే. జీవుడు దేవునికి వేరుగ బయట ఉండుటకు వీలులేదని బోధించెను శరీరం, ప్రపంచం, భగవంతుడు సర్వాత్మనుండి ఉద్భవించి అందే లయించుచున్నవి. నేను అనగా శరీర కాదు. నేను అనగా ఆత్మ నేనే సర్వాత్మనుండి ఉద్భవించి</p>
<p>\</p>
<p>1 .ఆత్మ లోఎరుక చైతన్యం .లేని స్ధానంలేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం.లేని వస్తువు లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం.లేని జగము లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యంలేని జీవము లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం లేని దైవం లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం.లేని ఏ నేనే సమస్త ఆత్మ లో ఎరుక చైతన్యం నేనే సర్వాధారం. అట్టి నన్ను తెలుసుకొనుటయే సమస్త మత ధర్మముల, సమస్త వేదాంత యోగసూత్రముల, సమస్త జ్ఞాన యజ్ఞముల ఫలితం. నన్ను మరిచి ఎన్ని గ్రహించినా సర్వం అధోగతియే. నాతో ఈ సమస్తం ఆత్మ లో ఎరుక చైతన్యం ఏకీభవించి ఆత్మ లో ఎరుక చైతన్యం నాయందే లీనమైయున్నది నేనే సర్వమునకు మూలం. మనో జగత్తులకు తేడాలేదు. జగము మనోకల్పితము శరీరము భ్రమ – భ్రాంతి – అజ్ఞానంసంసారమనే భ్రమ కేవలం బుద్ధిభ్రాంతి మూలకమే కాని పరమార్థ సత్యం కాదు. శరీరం ఎన్నో అవయువాలు కలిగినది. కాని జనం ఈ రెండిటినీ ఒకటే అని భావిస్తారు. ఇంతకన్న అజ్ఞానం ఇంకొకటి ఉంటుందాధర్మమన్న వినరు తను నమ్మి </p>
<p>దాన ధర్మాలు చెయ్యండి అంటే వినిపించుకోరు. ఎందుకంటే తమ దేహాలు శాశ్వతమనుకొని విర్రవీగుతారు. ఎవరు? భూలోకంలో జీవించే మనుష్యులు. మూర్ఖత్వం కాకపోతే అవసాన దశలో యమకింకరులు వచ్చి భయపెట్టి వెంటబడి తరుముతుంటే ఎక్కడికని పారిపోతారు? అప్పుడెవరు రక్షిస్తారు? అని ప్రశ్నిస్తున్నాడు వేమన.</p>
<p>ధర్మం అంటే కల్పితమైన సర్వాన్ని ధరించేది అన్న పెద్ద అర్థం ఇక్కడ అక్కర్లేదు. సామాన్య ధర్మాలు, విశేష ధర్మాల ప్రసక్తి కూడా అవసరం లేదు. కనీస ధర్మం, అంటే పక్కవాడికి సాయపడితే చాలు. అదే నిన్ను రక్షిస్తుంది. నువ్వు పోయినా ఈ లోకంలో చిర యశస్సును కల్పిస్తుంది. ఇదంతా ఎవరు చెప్తారు? గురువులు. గురువుల మాట వింటే ఇంతదాకా ఎందుకొస్తుంది. యముడు అనే మాటకు సర్వాన్ని నియమించేవాడు అని అర్థముంది గాని ఇక్కడ నరక లోకపు రాజు అంటే చాలు. </p>
<p>నువ్వు ధర్మాన్ని ఆచరించి ఉంటే యముడు నీ జోలికెందుకొస్తాడు? అన్నట్టు ఇంగ్లిష్ వారికి కూడా యముడున్నాడు. ప్లూటో అంటారతన్ని. యమభటులు వచ్చి హాయిగా పువ్వులా తీసుకుపోరు, భయపెడతారు, పాశం వేసి పట్టబోతారు, ప్రాణ భయానికి గురి చేస్తారు. ఎందుకొచ్చిన తిప్పలివన్ని, బుద్ధిగా మంచి పనులు చేస్తే పోదా అంటున్నాడు వేమన. తను-తనువు అంటే శరీరం, అడలు అంటే భయం. నను నిముసంబు గానకయున్న యూరెల్ల నరయు మజ్జనకుడెంతడలు నొక్కొ’ అని ప్రయోగం.</p>
<p>జ్ఞానమే గురువు. జ్ఞానం లేని ఎరుకే అజ్ఞానం. జ్ఞానాజ్ఞానాల మధ్య మనసు చంచలమైన హృదయాన్ని తెలుసుకొని కట్టడి చేయగలిగితే జ్ఞానాజ్ఞానాలు ఒక్కటై మోక్షానికి దారి ఏర్పడుతుంది.</p>
<p>జ్ఞానం అంటే తెలివి అని అనేకసార్లు చెప్పుకున్నాం. అది గురువుతో సమానం. ఇక అజ్ఞానం, అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవడం కాదు. నైసర్గికమైన అవిద్యాశక్తే అజ్ఞానం. అవిద్య అంటే జీవాత్మ పరమాత్మ ఒకటే అని తెలుసుకోలేని మూఢత్వం. దీని వల్లనే శరీరము.భ్రాంతి ఏర్పడుతుంది. అన్నాడు. అలాగే అజ్ఞానం అంటే బుద్ధి లేకపోవడం కాదు. బుద్ధి యొక్క జడాంశమే అజ్ఞానం. దీనికి స్వయం స్ఫూర్తి ఉండదు. అంటే తనంతట తాను తనను తెలుసుకోజాలనిది అని భావం.</p>
<p>వెర్రితనం, మోహం, కామం, గర్వం, ఇవన్నీ శరీరములో భాగాలే. ఇక్కడ బుద్ధి  అంటే భ్రాంతి అని అర్థం చేసుకోవాలి. ‘బ్రహ్మకైన పుట్టు బుద్ధి తెగులు’ అని అన్నాడు వేమన్నే మరోచోట. రిమ్మ తెగులు అంటే దుర్బుద్ధి. రేచునప్పుడు (రేచున్+అప్పుడు) అంటే లేపుతుంది, పురికొల్పుతుంది, అతిశయింపజేస్తుంది అని అర్థాలు. ‘వలపులు రేచి గోలయని వల్లభుడల్లన కేళి సల్పుచో’ అనేది ప్రయోగం.</p>
<p>ఆత్మఅ0దే బుద్ధి అటూ ఇటూ పోనివ్వక చక్కగా అన్నింటికీ మూలమైనమనస్సును దేవుడి వైపుకి మళ్లించేవాడు ఉత్తముడవుతాడు. అట్లా దేవుడి పట్ల ఏకాగ్రత లేనట్టయితే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితి లభించదు అని వేమన్న ఉవాచ.</p>
<p>పొంకం అంటే పొంగు, గర్వం అని అర్థాలు. ఇక్కడ మంచిదైన అని. పోనీక అంటే బెదిరిపోనీక అని. సర్వేశుడంటే ఒక దేవుడని కాదు. అసలు సర్వం అంటే ఆత్మ  సర్వం’, అంతా అని. అంతటా వ్యాపించి ఉంది ఆత్మ కాబట్టి విష్ణువని కాక బ్రహ్మం అనే అర్థం ఉన్నది ఒకే బ్రహ్మo లో. ఏ బేధం లేదు ఆత్మలో ఏ బేధం లేదు ని&#8221; అనుగ్రహించి తన నిజరూపంతో దర్శనమిచ్చి.. వారి అహంకారాన్ని మట్టికలిపినట్లు చెబుతున్నారు. బ్రహ్మo.సత్యాన్ని గ్రహించాలి.జీవన మార్గంలో సూక్ష్మసాధన ద్వారా &#8220;తత్వమసి&#8221; అనే సత్యాన్ని గ్రహించాలి. అనుభవించేవాడికి, అనుభవానికి భేదం లేదని సూక్ష్మసాధన ద్వారా తెలుస్తుంది. ఇలా బ్రహ్మ జ్ఞానాన్ని సూక్ష్మచైతన్య స్థితి దీనినే పరతత్వం, పరబ్రహ్మము అమరత్వము.అని కూడా అంటారు తెలిసికొన్నవారే జీవన్మిక్తులు,  .<br />
మనస్సును జయించినవాడు శాంతిని పొంది యుండుటచే పరమాత్మను చేరినట్టివాడే యగును. అట్టి మనుజుడు సుఖదుఃఖములు, శీతోష్ణములు, మానవామానము లన్నియును సమానములే అయి యున్నవి. తాను పొందినటువంటి జ్ఞాన, విజ్ఞానములచే సంపూర్తిగా సంతృప్తి చెందినప్పుడు ఆత్మానుభవమునందు స్థితిని పొందినట్టి వాడై యోగి యనబడును. దివ్యస్థితియందునిలుచు అట్టి విజితాత్ముడు గులకరాయైనను, రాయైనను లేదా బంగారమైనను సర్వమును సమముగా గాంచును. తాను పొందినటువంటి జ్ఞాన, విజ్ఞానములచే సంపూర్తిగా సంతృప్తి చెందినప్పుడు ఆత్మానుభవమునందు స్థితిని పొందినట్టి వాడై యోగి యనబడును. దివ్యస్థితియందునిలుచు అట్టి విజితాత్ముడు గులకరాయైనను, రాయైనను లేదా బంగారమైనను సర్వమును సమముగా గాంచును. యోగి గురువు. ఉపదేశం .అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞాన0 దర్శనమయ్యింది</p>
<p>అజ్ఞానంతో అంధకారంలో పడి కొట్టు మిట్టాడే వారికి. అహంకారం అనే చక్రంలో పడి గిర గిరా తిరిగే వారికి. &#8220;అతితీర్శతామ్ తమోంధమ్&#8221; గాఢమైన చీకటిలో ఆత్మేమిటో పరమాత్మేమిటో ఎందుకు మనం ఇక్కడికి వచ్చామో కూడా తెలుసుకోకుండా ఇందులోనే పడి కొట్టుకునే వారిని కూడా తరింపజేయటానికి వచ్చినటువంటి గురువు. ఉపదేశం గ్రంథం ఇది. రుచి ఉండి శ్రద్ధ ఉండి, జ్ఞానులని ఆశ్రయించి ప్రార్థన చేస్తే పెద్దలు చేసే ఉపదేశం తప్పకుండా తరింపజేస్తుంది. అందులో సందేహం లేదు అజ్ఞానులని కూడా జ్ఞానులుగా, భగవంతుని పరికరాలుగా తీర్చి దిద్దే మహోపదేశాన్ని గురువు. మనకి ఉపదేశించారు. గురువును మించిన దైవం మరొక్కటి లేదని, &#8230; ఈ మోక్షాన్ని కలిగించే మార్గాన్ని అనుసరించమని చేసిన ఉపదేశం  ఆత్మ విషయంలో కానీ పరమాత్మ విషయంలో కానీ  మనం చీకటిలో ఉన్నాం. చీకటిలో ఉండటం అంటే ఏమిటంటే కన్ను ఉంటుంది, వస్తువు ఉంటుంది కానీ ఆకాన్ను వస్తువుని చూసే శక్తి చాలదు. మధ్యలో ఆవరించి ఉన్న చీకటిని తొలగించి కంటికి ఆ వస్తువుని కన్పింపజేసేట్టుగా మధ్యలో వెలుతురు కావాలి. వెలుతురునిచ్చే జ్ఞాన0 దీపం కావాలి. అనాదిగా అంటి పెట్టుకున్న కర్మ వాసనల దొంతరలు లెక్క లేనన్ని పేరుకొని ఉన్నాయి.  మనలో జ్ఞానం సహజంగానే ఉంది కానీ , ఆ జ్ఞానాన్ని పైకి తెచ్చుకోవడానికి గురువులు తమ జ్ఞానాన్ని శక్తిని గురువులు ఉపదేశం ద్వారా ఇస్తారు. వారి ఉపదేశం లోనికి వెళ్ళి క్రమేమి కర్మ వాసనలు తొలగుతాయి. &#8221; జ్ఞానం దీపమ్&#8221;, జ్ఞానం దీపం కొత్తగా వస్తువులని తెచ్చి చూపదు. వస్తువు అక్కడే ఉంటుంది కానీ జ్ఞానం దీపాన్ని వెలిగించి పెట్టుకుని ఉన్నంత వరకు ఆవస్తువుని కనిపించేట్టు చేస్తుంది. ఆత్మ స్వరూపాన్ని పరమాత్మ స్వరూప స్వభావాల్ని స్పష్ట పరిచే జ్ఞానం దీపాన్ని మహర్షి వెలిగించి పెట్టాడు, ఆధ్యాత్మిక జీవితం అత్యంత క్లిష్టమైనది.దారి పొడవునా ముళ్ళు గుచ్చుకుంటూ వుంటాయి. కదలక నిశ్చలంగా వుండిపోతే ప్రగతి అసాధ్యం. సమర్ధుడైన సద్గురువును త్రిమూర్తి స్వరూపంగా భావించి సర్వశ్య సరణాగతి చేసి సేవించాలి. అప్పుడు గురువే నీ చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తారు. నీ గురువు ఎంత చిన్నవాడైనా సరే ఆయననే అంటి పెట్టుకొని వుండడం అవశ్యం.భోగ భాగ్యాలు అశాశ్వతం. వాటిని ఏనాటికైనా దొంగలు దోచుకెళ్తారు. సద్గురువు ప్రసాదించే ఆధ్యాత్మిక సంపదే శాశ్వతం. ఆవి సాధించుకున్న వారికి శాశ్వతానందం ప్రాప్తం.<br />
సద్గురువు  అనుగ్రహమే సూక్ష్మచైతన్య సాధనం<br />
మనిషి పతనానికి ఎన్నో విషయాలు ఉంటాయి, అందుకే మనిషి ఒక స్థాయిని చేరడానికి ఒక సాధన కావాలి, ఆసాధన దైవంతో సంబంధం ఏర్పర్చగలగాలి అప్పుడు దివ్యుడు కాలగడు. దైవానుగ్రహం అనేది సూర్యుడైతే మనం చేసే సాధన ఒక చిన్న మిణుగురు పురుగంత లెక్కకు రాదు. అందుకు విశ్వామిత్రుడు తను సాధించినదానికి దైవ అనుగ్రహం మూలం అని భావించాడు.  ఇది గుర్తించి శ్రీరామచంద్రుడిని తన వెంటతెచ్చి తను సాధించిన బల అతిబల విధ్యలని రామచంద్రునికి అర్పించాడు. సూక్ష్మచైతన్య సాధనం చేసాడు. ఆతర్వాత విశ్వామిత్రుడు సీతమ్మతో రామచంద్రుడిని చేర్చి ఒక రహస్యం ఉంది సూక్ష్మ తత్వం సిద్దిని పొందాడు. ఆత్మ జ్ఞానం అనేది ఎంతటి అత్యున్నతి స్థితి సూక్ష్మచైతన్య సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం  ఆత్మ సాక్షాత్కారం  తన్ను వీడి తాను నిలుచు సూక్ష్మతత్త్వమే నిత్యం. తానని గ్రహించటం సూక్ష్మ తత్వం అంతటా వ్యాపించి ఉన్న సూక్ష్మ తత్వం ఆత్మా సాక్షాత్కారం. గురువు.ఉపదేశం అన్న మాటకు అర్థం ఆత్మలో ఉండడం లేక ఆత్మగా ఉండడం. అతీతమైన సూక్ష్మచైతన్య స్థితి ఉండడం. క్షణంలోమనసు నిలిచి  అమనస్కమైన .క్షణంలోగురువు ద్వారానే దర్శనం చేసుకోవాలి మట్టిచే తయారు చేయబడిన పాత్రలలో నామ రూప భేదమే కాని వాస్తవ భేద మెంత మాత్రము లేదు.<br />
 ఉన్నది ఒకే బ్రహ్మo లో. ఏ బేధం లేదు ఆత్మలో ఏ బేధం లేదు ని&#8221; అనుగ్రహించి తన నిజరూపంతో దర్శనమిచ్చి.. వారి అహంకారాన్ని మట్టికలిపినట్లు చెబుతున్నారు. బ్రహ్మo.సత్యాన్ని గ్రహించాలి.జీవన మార్గంలో సూక్ష్మసాధన ద్వారా &#8220;తత్వమసి&#8221; అనే సత్యాన్ని గ్రహించాలి. అనుభవించేవాడికి, అనుభవానికి భేదం లేదని సద్గురువు ద్వారా తెలుస్తుంది. ఇలా బ్రహ్మ జ్ఞానాన్ని తెలిసికొన్నవారే జీవన్మిక్తులు, &#8220;అది&#8221; బ్రహ్మoవున్నది. సూక్ష్మచైతన్య స్థితి దీనినే పరతత్వం, పరబ్రహ్మము అమరత్వము.అని కూడా అంటారు</p>
<p>మనసు నిలిపి నిశ్చల స్థితిని పొంది మనసు నిలిపి  శరణాగతినే కోరుకుంటుంది జ్ఞాని  మార్గ నిన్ను నీవు తెలుసుకో. నీ నిజస్ధితి, అఖండం.ము నీ పరిధిలో నీవు మనసు నిలిపి నిశ్చలుడవై నిలువనేర్చుకో శరీరంలో నేననునది ఏ భాగము. శరీరము నేనుకాదు. శరీర నిలుకడకు ఆధారముగ నేనున్నానని తెలుసుకో. </p>
<p>మనసు నిలిపి భాసిల్లుచున్నది. ఇట్టి నేను పరిజ్ఞానమే పరలోక దైవరాజ్య ప్రవేశం. మీలో ఎందరు ఈ పరిజ్ఞాన మును కలిగియున్నారో పరీక్షించుకోండి. జీవాత్మ కు హృదయ మందిరమే సరియైన ఆలయం. ఈ లోకంలో నిర్మించిన దేవాలయములన్నియు ను బాహ్యవేడుకేలు మాత్రమే. సమస్త యాత్రలకు మూలం మనసు అని తెలుసుకో. నీవు లేకుండ, నేను పోకుండ ఏ యాత్రలు వర్ధిల్లనేరవు. నీతో సర్వం ఏకీభవించి యున్నదని రూఢిపరచుకో. </p>
<p>మమాత్మా సర్వ భూతాంతరాత్మ. నా ఆత్మే సర్వ భూతములలో భాసిల్లుచున్నదని భావించి కేవలం ఆత్మౌపమ్య బ్రహ్మo నిష్ఠలో నిలచిన జ్ఞాని సర్వమును తనలో, సర్వములో తనను దర్శించ గలుగును. ఇట్టి అఖండాత్ముని దైవస్ధితిలో పూజించినను దోషంలేదు.  </p>
<p>జీవుడు దేవుడు  మనసు  దేవుడు ఎరుక దేవుడు ఆత్మ దేవుడు ఒక్కడే యను బ్రహ్మ రహస్యం ఎరింగిన వారందరూ సూక్ష్మతత్త్వమౌనదీక్షయే ఔచ్చుకొటారు. అది పరివక్వత చెందిన స్ధితి. తన్ను తాను తెలుసుకొనక బ్రహ్మాండమంతయు పరిశీలించినను వృధా శ్రమయే మిగులుతుంది. తన నిజస్ధితిలోనే అఖిలాండకోటి బ్రహ్మాండ ములు విలీనమై యున్నవి.</p>
<p>అనంతాత్మాలయ, సర్వాకార, సర్వస్వరూప, సచ్చిదానంద నిలయ, బ్రహ్మవిద్వరిష్ఠా గరిష్ఠ, తురీయాతీతుడే సర్వేశ్వరుడు. ఆత్మ చంపుతుంది అని కానీ, చంప బడుతుంది అనికానీ, ఎవరనుకుంటారో వారు అందరూ ఎరుగని వారే. ఆత్మ చంపదు, చంపబడదు అతడు ఎన్నడూ పుట్టేవాడు, గిట్టేవాడూ కాదు. నిన్న ఉండి రేపు లేనివాడూ కాదు. పుట్టుకలేని వాడు, నిత్యమైన వాడు, మార్పులేని వాడు, అతడు పురాతన మైన వాడు, సూక్ష్మచైతన్య స్థితి ఇది వ్యక్తం కానిది, యోచించడానికి వీలు లేనిది, వికారాలు లేనిది అని చెప్పబడుతుంది. దీనిని నీవు అర్ధం చేసుకుని విచారంచడం ఆత్మ జ్ఞానం అనేది ఎంతటి అత్యున్నతి స్థితి సూక్ష్మచైతన్య సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం ఆత్మ )సాక్షాత్కారం తన్ను వీడి తాను నిలుచు సూక్ష్మతత్త్వమే నిత్యం ఆత్మకు పాపపుణ్యాలతో సంబంధం లేదు. కాని అజ్ఞానం వలన ఆ భ్రాంతి కలుగుతోంది. ఆత్మజ్ఞానం ప్రాప్తి కలిగినవారికి అజ్ఞానం నశించి పరమాత్మ దర్శనం కలుగుతుంది. బ్రహ్మజ్ఞాన ఆసక్తిపరులు తమ బుద్దినీ, మనుసునీ పరమాత్మ యందు నిలిపి మోక్షాన్ని పొందుతారు. విద్యా వినయాలుగల బ్రహ్మజ్ఞాని బ్రాహ్మణుని యందు, చండాలుని యందు, ఆవు, కుక్క, ఏనుగు అన్నిటి యందు ఒకే సూక్ష్మదృష్టి కలిగి ఉంటాడు. అతడు ఈ జన్మలోనే పరబ్రహ్మను చేరుతాడు.</p>
<p>కర్మత్యాగం, నిష్కామ కర్మ రెండూ శ్రేష్టమే ఐనా నిష్కామకర్మ ఉత్తమం. రాగద్వేషాది ద్వంద్వాభావాలు లేనివాడే నిజమైన సన్యాసి మరియు అలాంటివారు మాత్రమే కర్మబంధాల నుండి తరిస్తారు. జ్ఞానయోగం, కర్మయోగాలలో ఏది అవలంబించినా సరే ఒకటే ఫలితం ఉంటుంది. రెండూ ఒకటే అనే బ్రహ్మాంభావం కలిగిఉండాలి. యోగియై మనసు నిలిపి సన్యసించినవాడే బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడు. మనసు నిలిపి నిష్కాముడు, శుద్ద మనస్కుడు, ఇంద్రియ నిగ్రహి అన్ని ప్రాణులను తనవలనే చూస్కునేవాడిని ఎలాంటి కర్మలు బంధించలేవు. కర్మయోగి చూసినా, వినినా, తాకినా, వాసన చూసినా, నిద్రించినా, శ్వాసించినా, మాట్లాడుతున్నా ఆయా ఇంద్రియాలే వాటి విషయాల పని చేస్తున్నయనుకుంటాడు కాని తానేమీ చేయడం లేదనే అనుభవం కలిగిఉంటాడు. ఫలితంపైన ఆశ లేక, ఈశ్వరార్పణంగా చేయుకర్మల వలన తామరాకుపై నీటిబొట్టు వలె పాపాలంటవు.</p>
<p>మనసు నిలిపి యోగులు అహంకారం లేక చిత్తశుద్ది కొరకు మాత్రమే కర్మలు చేస్తారు. ఫలాపేక్ష కలవారు కర్మలచే సంసారంలో బంధించబడతారు. ఆత్మనిష్ఠుడు కర్మసంకల్పం చేయక, ఇతరులచే చేయింపక నవద్వారాలు గల ఈ శరీరంలో సుఖంగా ఉంటాడు. మనసు నిలిపి సుఖాలకు పొంగక, దుఃఖాలకు క్రుంగని మనసు నిలిపి నిశ్చల స్థితిని పొంది బుద్ది కలవాడే నిజమైన బ్రాహ్మణుడు మరియు బ్రహ్మజ్ఞాని. అతడు బ్రహ్మాన్ని ఆత్మలోనే దర్శించి ఆత్మనిత్యమైన బ్రహ్మానందాన్ని పొందుతాడు. తాత్కాలికాలైన, దుఃఖకారకాలైన ఇంద్రియ సుఖాలను బ్రహ్మజ్ఞాని కోరడు. ఎవరైతే ఈ జన్మలోనే కామక్రోధాలను జయిస్తారో వారు ఆత్మజ్ఞానం పొందుతారు. ఎవరైతే స్వతంత్రుడై ఆత్మ యందే సుఖిస్తూ, ఆడుకుంటూ, ప్రకాశిస్తుంటారో, పాపపుణ్యాలను నశింపచేసుకొని జితేంద్రియుడై నిస్సందేహంగా ఉంటారో ఎల్లప్పుడూ అన్ని జీవుల సుఖం కోరువానికి మాత్రమే బ్రహ్మత్వం, బ్రహ్మానందం లభిస్తుంది. మనసు, నిలిపి బుద్ది, ఇంద్రియాలను స్వాధీనం చేస్కొని కోరిక, కోపం, భయం మొదలగువాటిని విడిచిన జ్ఞాని ముక్తుడవుతాడు. తపస్సులకు,యాగాలకు నేనే భోక్తను. సూక్ష్మతత్త్వనేనే సర్వలోకాలకు అధిపతిని, దైవాన్ని, సర్వభూతహితుడను. నన్ను తెలుసుకున్న యోగి క్షేమాన్ని పొందుతాడు మనసు నిలిపి నిశ్చలభక్తి తో సేవించేవాడు,త్రిగుణాలను అతిక్రమించి బ్రహ్మత్వానికి అర్హుడవుతాడు. పరమాత్మకు,మోక్షధర్మాలకు,సచ్చిదానందానికీ,నిరాకార బ్రహ్మానికి నేనే మూలము. ఆత్మనిత్యమైన బ్రహ్మానందాన్ని పొందుతాడు</p>
<p>మనిషికూడా  దశల్లో పరమాత్మను తెలుసుకొనే అవకాశం కల్గినా, తనలోని అజ్ఞానం వల్ల, అతనిని తెలుసుకోలేక, ముందుకు సాగిపోతుంటాడు జ్ఞానం వలన (మనిషి)  తానే పరబ్రహ్మమని తెలుసుకుంటాడు.) జీవితంలోబ్రహ్మం సత్యం అంటే ఏమిటో అన్వేషిస్తున్నారా?బ్రహ్మం సత్యం అనేది ఎక్కడో దూరంగా ఉండే విషయం కాదు,అది ఇక్కడే ,ఇప్పుడే అందుబాటులో ఉంది.. , సత్యం మన చుట్టు ఆవరించుకుని ఉంది. అతను మనకు అతి సమీపంలో,మనల్ని పర్యవేక్షించి ఉన్నాడు.సూక్ష్మచైతన్యం సత్యం,దేవుడు సమీపంలో ఉందనడం కూడా సరికాదు.అది మీరే కనుక.సత్యం,దేవుడు మీరై ఉండి మీలోపల,బయట కూడా సూక్ష్మచైతన్యం పర్యవేక్షించి ఉన్నాడు. బ్రహ్మం సత్యమే ఉంది అనేది మొదటి సత్యం </p>
<p>మనస్సే ప్రతిబంధకం మనస్సే. మిమ్మల్ని మాయాతెరలాగ చుట్టుముట్టి భౌతిక ప్రపంచ అందాలకు మిమ్మల్ని పరవశ్యులను చేస్తుంది.ఆ మనస్సు మాయలో లీనమైపోయి బ్రహ్మం సత్యాన్ని మర్చిపోతున్నారు. నిరంతరం కలలు గనేది, కల్పనలు,ఆశలు,ఆశయాలు,కోరికలే ఆలోచించేదే మనస్సు. నిజానికి లేనిదల్లా మనస్సే.కాబట్టి ఆత్మ తెలుసుకోనివ్వకుండా ప్రతిబంధకం అంతా మనస్సే. చిత్తం లేదా బుద్ద చైతన్యం అంటే మనస్సును ఖాళిగా ఉంచడం.అంటే ఆలోచనలు ఏమిలేని మనస్సు అని అర్థం.అన్ని మతాల సారాంశం అంతా ఈ స్థితికోసమే. ఈ స్థితి సాధించడమే ఆత్మ తెలుసుకునే మహాద్వారం. ప్రపంచంలోని సర్వస్వం కూడా కలలవంటివే అనుకోండి. మనోస్వప్నాలు మానసికంగా ఉండే రూపాలు, అనుభవాలు అన్ని కూడా కలలే అనుకోండి.ఎందుకంటే చూడబడేవాడిగా ఉన్నంత కాలం కలలే అని తలపోయండి.నిరంతరం చూసేదంతా కలే అనే చింతనతోని మీరున్నప్పుడు మీకు హఠాత్తుగా ఒక సత్యం అనుభూతమవుతుంది.చూసే దృశ్యమంతా కలే ఐతే చూడబడే వాడు కూడా కలే అవ్వాలి తప్ప నిజం కాదుగదా? అలాగే సాధన చేస్తూ పోండి &#8230;.కనపడేదంతా కలే అనే విచారణతో మీరు ఉండగా మీరేదో ఒక రోజు బ్రహ్మం సత్యకల్గుతుంది.  నిద్ర ఎరుక లేని ధ్యానం. సూక్ష్మతత్త్వమే .నిద్ర. సూక్ష్మతత్త్వమే లీనమైయున్నది నిద్రలో మరిమిత సూక్ష్మతత్త్వమే శక్తిని లీనమైయున్నది.   ఇది మన అతీంద్రియ సూక్ష్మతత్త్వమే పోందడానికి ఏకైక మార్గం ప్రభావితం చేస్తుంది. దైనందిక జీవితంలో కూడా అత్యున్నత స్థానాన్ని పోందడానికి ధ్యానం ఎంతో దోహదం చేస్తుంది. </p>
<p> ధ్యానం అంటె మరేమి కాదు. సూక్ష్మతత్త్వమే  మనలోకి మనం చేసె ప్రయాణం. ధ్యానంలొ మన సూక్ష్మ చైతన్య పదార్తము శరీరం నుంచి మనసుకు, మనసునించి బుద్ధికి, బుద్ధినించి ఆత్మకు ఎరుక చైతన్యంతోసూక్ష్మ చైతన్య  ప్రయాణం చేస్తుంది.<br />
మనసునిలిపి అంటే సూక్ష్మతత్త్వమేఇదే ధ్యాన స్థితి. లోపలగానీ బైటగాని ఇదే నిర్మల స్థితి ఇదే ఆలోచనారహిత స్థితి. ఈ స్థితిలో ఆలోచనలు వుండవు.  కూడా , చుడటాన్ని, మాట్లాడటాన్ని, ఆలోచించడాన్ని నిలుపివెయ్యాలిముఖ్యమైనదిస్థిరమైన, సుఖమైన ఏదైన ఇదే నిర్మల స్థితి సూక్ష్మతత్త్వసహజమైన గమనిస్తూ ఉండాలి సూక్ష్మసాధనల యొక్క అత్యున్నత లక్ష్యం దైవ సాక్షాత్కారం కేవలం చూపులతో ఆత్మ సాక్షాత్కారం కలిగించిన&#8221;సూక్ష్మతత్త్వ సాక్షాత్కారం పొందిన వ్యక్తి అన్ని విషయాల్లో నిర్భయంగా ఉంటాడు. సర్వ ప్రాణులని పోషించేది ఆ పరమాత్మే అనే విశ్వాసం కలిగి ఉంటాడు.<br />
గురువుని అధికుడిగా భావిస్తారు. శివుడు, విష్ణువు వేరుకాదనీ, అంతా బ్రహ్మమేననీ బోధిస్తారు. తను తాను తెలుసుకోవడమే . జ్ఞానం మానవుడు ముందుగా గురువు సంపాదించాలి. గురువును మించిన దైవం, తపస్సు లేదు. గురు ధ్యానకన్నామిన్నయైన ధ్యానం లేదు గురువు యొక్క సహాయం, సూచనలు చాలా అవసరం. ఏ విషయంలోనైనా శిక్షణనిచ్చే గురువుపాత్రఉన్నతమైనది.గురువు సహాయం లేకుండా ఏ జీవి మనుగడ సాధించలేదు ఆత్మజ్ఞానంతో, ఆనందాన్ని పొందటానికి ప్రతినిత్యం సాధనచేసి, &#8230; మానవుడు రాత్రి స్వప్నాన్ని అనుభవించిన తర్వాత లేచి అదంతా మాయేనని, భ్రమేనని ఎట్లా . ఋషులూ తెలుసుకున్నారు </p>
<p>మూడవ కన్నున్నది. అది. ఆత్మ.జ్ఞాననేత్రం. దాన్ని తెరచి స్వరూపాన్ని గుర్తించు అని.గురువు బోధించటం.అన్నారు. దానికి కావలసిన సూక్ష్మంలో మోక్షం’ ఉంది సాధన నేర్పి, బ్రహ్మోపదేశం చేసి, జోలె కట్టి, భిక్షమెత్తమంటారు. మాతృభిక్షే ప్రథమభిక్ష. తండ్రి బ్రహ్మోపదేశం చేస్తే, తల్లి మూడు పిడికెళ్ల బియ్యం భిక్ష పెడుతుంది. అంటే తండ్రి చేసిన ఉపదేశం మననం చేసే నిమిత్తం భిక్షాటన వల్ల కుక్షి నింపుకుని, గురుకులవాసం చేసి, జ్ఞాననేత్రం తెరచి ఆత్మానుభూతిని పొందాలనేది ఉపనయనం యొక్క తాత్పర్యం. ప్రస్తుతం ఆ విషయం మరచి ప్రాణాయామమంటే వేళ్లతో ముక్కుమూసి అభినయించుటగాను, బ్రహ్మోపదేశమంటే కొత్త ధోవతి ముసుగుకప్పి, చెవులో గుసగుసలాడటంగాను, భిక్షంటే రూకలతో జోలె నింపటంగాను పరిణమించింది. అసలు ఉపనయన తత్త్వం గురించి ఉపదేశం చేసే తండ్రికి, చేయించే పురోహితునికి తెలియనప్పుడు బిడ్డలకేం చెప్తారని కూడా ప్రశ్నిస్తారు.</p>
<p>ఆత్మజ్ఞానంతో, ఆనందాన్ని పొందటానికి ప్రతినిత్యం సాధనచేసి, &#8230; మానవుడు రాత్రి స్వప్నాన్ని అనుభవించిన తర్వాత లేచి అదంతా మాయేనని, భ్రమేనని ఎట్లా . ఋషులూ తెలుసుకున్నారు<br />
మానవ జీవితాన్ని మన పెద్దలు బ్రహ్మచర్యం, గార్హస్త్యం, వానప్రస్థం, సన్యాసంగా వివరించారు. ఐదేళ్లు నిండిన బాలుడిని ఊరికి దూరంగా ఉన్న గురుకులానికి జ్ఞానార్జన కోసం పంపేవారు. అక్కడ దాదాపు ఇరవై సంవత్సరాలు గడిపాక స్వగృహానికి వచ్చేవాడు. కొన్నాళ్ల తరవాత కాశీయాత్రకు బయలు దేరేవాడు. కొందరు వచ్చి మా కూతురునిచ్చి పాణిగ్రహణం చేస్తాం రమ్మని ఆహ్వానించేవారు. అతడు విరాగియైతే కాశీకి వెళ్లిపోయేవాడు, నచ్చితే వచ్చి కన్యాదానం గ్రహించి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి, పిల్లలను కని, పెంచి పోషిస్తూ, తల్లిదండ్రులకు సంఘానికి సేవ చేస్తూ దాదాపు యాభై సంవత్సరాల వయసు వచ్చేవరకు గృహస్థుగా గడిపి ఆ తరవాత తన భార్య తోడురాగా వానప్రస్థాశ్రమంలోకి ప్రవేశించి, చివరగా సన్యసించేవాడు. ఇప్పుడు అవన్నీ మరచిపోయారు. అర్థవంతమైన జీవితాన్ని మన భావితరాలవారికి అందించాలి. మన వ్యవస్థలు, ఆచారవ్యవహారాలు యావత్ప్రపంచానికి ఆదర్శం కావాలి.<br />
పరమాత్ముడిని స్థూల నేత్రాలతో చూడలేం. జ్ఞాననేత్రం ద్వారా తెలుసుకొనగలం. పురాణాల్లో పరమాత్ముని జ్ఞానాన్ని, శక్తులను దేవతల రూపంలో చూపించారు. &#8230; మనో నిగ్రహ లక్షణాంతాః వ్యాసభగవానుడు అన్నాడు. అంటే సర్వ వ్యవస్థలయందును, సర్వకాలముల యందును మనస్సు’ను నిగ్రహించుకొనుట అనే లక్షణం ఉత్తమమైనది. ఆధ్యాత్మిక సాధనకు మనస్సు నిర్మలంగా, నిశ్చలంగా ఉండడం అత్యంతవసరం 	</p>
<p> మనస్సు,నిలిపి    తానున్న చోటనే ఆత్మ తత్త్వం దర్శించాలి. ఆత్మనిష్ఠ చిక్కిన వానికి వేరే యాత్రలతో పనిలేదు. అన్ని యాత్రలు వారిలోనే దర్శించ గలరు. దైవ భావంతో గాంచినపుడు విగ్రహముగాని, మరెట్టి ప్రతిమగాని పరమాత్మ స్వరూపంగ భాసిల్లుతుంది. దేవుని రాతిగ మార్చుటకన్న, రాతిని దేవునిగ చేయుట మిన్న. ఇదియే విగ్రహారాధనలోని రహస్యము. మనసు ఊరికే ఉండ విగ్రహమును సజీవమూర్తియైన మనసునిలుపుకొని ఇదియే ఆత్మ విశ్వాసములోని బలము. వరములనిచ్చే బయటలేడు. మానవుని హృదయాంతరంగమున గలడు. అందులకే హృదయశుద్ధిగలవారు ధన్యులు. ఆత్మ.సత్యము. ఊరికే ఉండకుండ అనుభవసిద్ధికై, నేత్రానంద పరవశమునకై యాత్రలు చేయాలి. అందువల్ల దోషంలేదుగాని అంతటితో మా బాధ్యత తీరిందని భ్రమపడరాదు. నిజంగా ఆలోచిస్తే నిన్ను మించిన యాత్రలేదు. అట్టి నీవనగ ఎవరో ఉన్నది ఉన్నట్లుగ తెలుసుకో. సమస్త నా ఆత్మ స్వరూపులేయనెటి ఈ అతీత భావనిష్ఠను పొందిననాడు అనంతవిశ్వం నీదిగ భాసిల్లుతుంది. అందులకే క్షుధ్ర వ్యక్తిత్వ హద్దులనుమీరి ఆత్మ అఖండ సమాధి నిమగ్నులు కావాలి. దర్శనాంతర్ధానములు సముద్రము మీది తరంగముల వంటివి. ఆత్మ వినాశం లేదు.సూక్ష్మా.శక్తి పూరించబడునది తగ్గేది కాదు. సూక్ష్మా.శక్తి నశించదు,ఆత్మ చావదు. ఆత్మ హెచ్చు తగ్గులు లేవు. ఆత్మ సాక్షాత్కారం వైపు పయనిస్తున్నంత సేపు అమృతం వైపు వెళతాడని చెప్పి యున్నారు ఆత్మ .నిండా గ్రహించగలరు. ప్రతివారు ఈ ఆత్మ స్ధితికి ఎదగాలి. ఆత్మ ఏకత్వము .ఆత్మ ప్రేమభావంతో ఆత్మయొక్క సత్య స్వరూపాన్ని దర్శించి విపులీకరించ వీలున్నది. మనము ఎవరిని ప్రేమించినప్పటికి వారిలో దర్శించేది ఉన్నత స్ధాయిలో మన ఆత్మయే. ఆత్మ మూలముననే సర్వం విశ్వాసపరిధిలో వర్ధిల్లుచున్నదని తెలియాలి. నీ ఆత్మయే గనుక మమాత్మా సర్వ భూతాంత ఆత్మ.అంతర్దృష్టి.ని.ఆత్మసౌందర్యమే నిండుకుంటుంది. నిజముగ ఇతరులతో మనం ఐక్యత పొందటంలోనే మనస్సు,నిలిపి    పరిపూర్ణమైన ఆనందం గలదు. ఆత్మను తెలుసుకొనుట యే అమరత్వమునకు దారి. మానవుని నిరంతర కృషికి ఇదియే చేస్తుంది. ఆత్మ యొక్క సహాయంలేకుండ గమ్యాన్ని చేరుకోవడం అసాధ్యం. ఆత్మ తల్లిగర్భంలో ఉన్నపుడు తల్లి ప్రాణంతో ప్రాణాన్ని జోడించి జీవించునట్లు జీవాత్మ, పరమాత్మల సంబంధం అంతేనని తెలియాలి.మానవుని ఆత్మ పరమాత్మతో ఏకత్వమును సాధించినపుడే మానవుడు పరి పూర్ణుడు ఔతాడు. ఇట్టి ఆత్మ పరిజ్ఞానమే ఆతనిని అనంతస్ధితి వైపు నడిపిస్తుందిసమస్త సాధనల సారం ఇదియే. సర్వం ఆత్మే ఐనపుడు ఇక ఆత్మకు తావేది. నేను ఎక్కడ పుడుతుందో చూడటమే ఆత్మ విచారణ. ఆత్మకు శరీరంలో తావు హృదయం. ఆత్మ హృదయంలో ఉన్నదనుటకన్న హృదయమే ఆత్మయని, మనోనిగ్రహం గ్రహించవలసి యున్నది. హృదయం ప్రకాశిస్తుంది. హృదయమ్నుండి వస్తుంది. హృదయశుద్ధి గలవారు ధన్యులు. ఆంతర్యం గ్రహించండి. ఇది ఆత్మ దర్శనమునకు సూటి దారి ఆత్మ చైతన్యం ఒక్కటే క్షణం మార్గదర్శనం అవుతుంది.ఆత్మ విషయంలో అంచనాలు పనికి రావు. అనుభవం ముఖ్యం, అనుభూతి ప్రధానం. మనో మూలమైన ఆత్మను కున్నామా మనస్సు దానంతటదే అదృశ్య మౌతుంది.ఆత్మను కనుగొన్న తరువాత నిగ్రహించటానికి మనస్సే ఉండదు. జ్ఞానిలో మనస్సు పనిచేయ వచ్చు. చేయకపోవచ్చు. అతని  సూక్ష్మం దృష్టిలో మోక్షం’ ఆత్మ  ఒక్కటే ఉంది. గురువు </p>
<p>9972876980</p>
]]></content:encoded>
	</item>
	<item>
		<title>Comment on మైదుకూరు చరిత్రలో విశిష్టమైన &#8216;శ్రీ పిచ్చమాంబ మఠం&#8217; by rathnamsjcc</title>
		<link>http://www.mydukur.com/?p=253&#038;cpage=1#comment-671</link>
		<dc:creator>rathnamsjcc</dc:creator>
		<pubDate>Wed, 03 Aug 2011 07:30:51 +0000</pubDate>
		<guid isPermaLink="false">http://www.mydukur.com/?p=253#comment-671</guid>
		<description>ప్రతి మానవునికి గురువు అవసరం. భగవంతుడినే గురువుగా భావించినా పర వాలేదు. కానీ ఏదో ఒక ఉపదేశం ఉండాలి. మనసు నిలిపి మిమ్మల్ని మీరు శాంత పరుచుకోవచ్చు గురువు నుండి శిష్యునిలోకి ఒక శక్తి ప్రవేశిస్తుంది. ... ఉపదేశం ఇవ్వడంలో చాలా పద్ధతులున్నాయి. చాలా రకాలున్నాయి. ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కో పధ్ధతి. ఉన్నది ఒకే బ్రహ్మo లో. ఏ బేధం లేద ఆత్మలో ఏ బేధం లేద

మానవుని నేత్రాలు కోరుకొనే అందాన్ని చూపిస్తూ, మానవుడికి వావల్సిన సూక్ష్మతత్వాన్ని అందంలో ఇమిడ్చి ఇచ్చిన ప్రాంతం బదరికాశ్రమం.  అక్కడ భగవంతుడు ఉన్నప్పుడు వచ్చే హస్తా నారాయణుల అవతారం జరిగింది. 
 




ఆత్మ జ్ఞానం అనేది ఎంతటి అత్యున్నతి స్థితి సూక్ష్మచైతన్య సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం  ఆత్మ సాక్షాత్కారం  తన్ను వీడి తాను నిలుచు సూక్ష్మతత్త్వమే నిత్యం. తానని గ్రహించటం సూక్ష్మ తత్వం అంతటా వ్యాపించి ఉన్న సూక్ష్మ తత్వం ఆత్మా సాక్షాత్కారం .
గురువు.ఉపదేశం అన్న మాటకు అర్థం ఆత్మలో ఉండడం లేక ఆత్మగా ఉండడం. అతీతమైన సూక్ష్మచైతన్య స్థితి ఉండడం. క్షణంలోమనసు నిలిచి  అమనస్కమైన .క్షణంలోగురువు ద్వారానే దర్శనం చేసుకోవాలి మట్టిచే తయారు చేయబడిన పాత్రలలో నామ రూప భేదమే కాని వాస్తవ భేద మెంత మాత్రము లేదు.
 ఉన్నది ఒకే బ్రహ్మo లో. ఏ బేధం లేద ఆత్మలో ఏ బేధం లేదని&quot; అనుగ్రహించి తన నిజరూపంతో దర్శనమిచ్చి.. వారి అహంకారాన్ని మట్టికలిపినట్లు చెబుతున్నారు. బ్రహ్మo.సత్యాన్ని గ్రహించాలి.జీవన మార్గంలో సూక్ష్మసాధన ద్వారా &quot;తత్వమసి&quot; అనే సత్యాన్ని గ్రహించాలి. అనుభవించేవాడికి, అనుభవానికి భేదం లేదని సూక్ష్మసాధన ద్వారా తెలుస్తుంది. ఇలా బ్రహ్మ జ్ఞానాన్ని తెలిసికొన్నవారే జీవన్మిక్తులు, &quot;అది&quot; బ్రహ్మoవున్నది. సూక్ష్మచైతన్య స్థితి దీనినే పరతత్వం, పరబ్రహ్మము అమరత్వము.అని కూడా అంటారు.  బ్రహ్మo తత్త్వమేసాధించి   విషయాన్ని మానవ జాతికి అందించడానికి సూక్ష్మసాధన 
బట్టియేమనసు సంకల్పము సృష్టి గోచరించుర సూక్ష్మ దృష్టి జ్ఞానమయమైన జగమంతయు బ్రహ్మ0చూడర అంతరంగ సూక్ష్మ దృష్టి బ్రహ్మజ్ఞాని లక్షణము దాటిననె మోక్షజ్ఞాన ఫలమురబహుజన్మ పుణ్యఫలమున మానవజన్మ దొరికెరఅమూల్య అవకాశము సద్వినియోగ పరుచర నరుడే గురువు స్వరూపుడని తెలియర బ్రహ్మం నిష్టలోమనసును నిలువరతెలియర నీవు ఆనందము చెందరా ఆనందము చెంది నీవు అచలుడవై నిలువర అచలాత్మానందమే అమర  పదవిర అమర పదవినిచ్చు అఖిలాండ 


మనసును నిలువటమే లేనిపూజ పత్రిచేటని తెలియర నీ హృదయ మందిరంలో ఆత్మ లోఎరుక చైతన్యం ని చూడర జగన్మిధ్యా బ్రహ్మసత్యo0 మనినమ్మర అద్వైత మార్గంలో ఆత్మనిలుకడ చెందర 

ఆత్మ లోఎరుక చైతన్యం .లేని స్ధానంలేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం.లేని వస్తువు లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం.లేని జగము లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యంలేని జీవము లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం లేని దైవం లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం.లేని ఏ నేనే సమస్త ఆత్మ లో ఎరుక చైతన్యం నేనే సర్వాధారం. అట్టి నన్ను తెలుసుకొనుటయే సమస్త మత ధర్మముల, సమస్త వేదాంత యోగసూత్రముల, సమస్త జ్ఞాన యజ్ఞముల ఫలితం. నన్ను మరిచి ఎన్ని గ్రహించినా సర్వం అధోగతియే. నాతో ఈ సమస్తం ఆత్మ లో ఎరుక చైతన్యం ఏకీభవించి ఆత్మ లో ఎరుక చైతన్యం నాయందే లీనమైయున్నది నేనే సర్వమునకు మూలం. మనో జగత్తులకు తేడాలేదు. జగము మనోకల్పితము

ఈ మనస్సు ఎక్కడ నుంచి వచ్చింది అక్క డై మనస్సునిలిచి , నీ నిజస్వరూ పం బట్టబయలుగ అనుభూతి.కాగలదు.ఉప్పునీటిలోని ఉప్పు కంటికి కనిపించదు సూక్ష్మ చైతన్య..కంటికి కనిపించదు.అనుభవపూర్వకంగ గ్రహించాల్సిం చూడ చూడ కలుగును సూక్ష్మ చైతన్య.సాధన ద్వారా తెలుస్తుంది 
మనసుకి మూలస్ధానం. ఇది మనసుయొక్క పరమ కేంద్రం. దీనిని చూడటానికి ప్రయత్నించక అది నీవై ఉండనేర్చుకో.నిన్ను నీవు తెలుసుకో. నీ నిజస్ధితి ఈ ఆత్మకు కులమతములు లేవు. స్త్రీ పురుష బేధంలేదు. చావుపుట్టుకలు లేవు. అదియే సజీవాత్మ. జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ సూక్ష్మచైతన్య స్ధితి</description>
		<content:encoded><![CDATA[<p>ప్రతి మానవునికి గురువు అవసరం. భగవంతుడినే గురువుగా భావించినా పర వాలేదు. కానీ ఏదో ఒక ఉపదేశం ఉండాలి. మనసు నిలిపి మిమ్మల్ని మీరు శాంత పరుచుకోవచ్చు గురువు నుండి శిష్యునిలోకి ఒక శక్తి ప్రవేశిస్తుంది. &#8230; ఉపదేశం ఇవ్వడంలో చాలా పద్ధతులున్నాయి. చాలా రకాలున్నాయి. ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కో పధ్ధతి. ఉన్నది ఒకే బ్రహ్మo లో. ఏ బేధం లేద ఆత్మలో ఏ బేధం లేద</p>
<p>మానవుని నేత్రాలు కోరుకొనే అందాన్ని చూపిస్తూ, మానవుడికి వావల్సిన సూక్ష్మతత్వాన్ని అందంలో ఇమిడ్చి ఇచ్చిన ప్రాంతం బదరికాశ్రమం.  అక్కడ భగవంతుడు ఉన్నప్పుడు వచ్చే హస్తా నారాయణుల అవతారం జరిగింది. </p>
<p>ఆత్మ జ్ఞానం అనేది ఎంతటి అత్యున్నతి స్థితి సూక్ష్మచైతన్య సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం  ఆత్మ సాక్షాత్కారం  తన్ను వీడి తాను నిలుచు సూక్ష్మతత్త్వమే నిత్యం. తానని గ్రహించటం సూక్ష్మ తత్వం అంతటా వ్యాపించి ఉన్న సూక్ష్మ తత్వం ఆత్మా సాక్షాత్కారం .<br />
గురువు.ఉపదేశం అన్న మాటకు అర్థం ఆత్మలో ఉండడం లేక ఆత్మగా ఉండడం. అతీతమైన సూక్ష్మచైతన్య స్థితి ఉండడం. క్షణంలోమనసు నిలిచి  అమనస్కమైన .క్షణంలోగురువు ద్వారానే దర్శనం చేసుకోవాలి మట్టిచే తయారు చేయబడిన పాత్రలలో నామ రూప భేదమే కాని వాస్తవ భేద మెంత మాత్రము లేదు.<br />
 ఉన్నది ఒకే బ్రహ్మo లో. ఏ బేధం లేద ఆత్మలో ఏ బేధం లేదని&#8221; అనుగ్రహించి తన నిజరూపంతో దర్శనమిచ్చి.. వారి అహంకారాన్ని మట్టికలిపినట్లు చెబుతున్నారు. బ్రహ్మo.సత్యాన్ని గ్రహించాలి.జీవన మార్గంలో సూక్ష్మసాధన ద్వారా &#8220;తత్వమసి&#8221; అనే సత్యాన్ని గ్రహించాలి. అనుభవించేవాడికి, అనుభవానికి భేదం లేదని సూక్ష్మసాధన ద్వారా తెలుస్తుంది. ఇలా బ్రహ్మ జ్ఞానాన్ని తెలిసికొన్నవారే జీవన్మిక్తులు, &#8220;అది&#8221; బ్రహ్మoవున్నది. సూక్ష్మచైతన్య స్థితి దీనినే పరతత్వం, పరబ్రహ్మము అమరత్వము.అని కూడా అంటారు.  బ్రహ్మo తత్త్వమేసాధించి   విషయాన్ని మానవ జాతికి అందించడానికి సూక్ష్మసాధన<br />
బట్టియేమనసు సంకల్పము సృష్టి గోచరించుర సూక్ష్మ దృష్టి జ్ఞానమయమైన జగమంతయు బ్రహ్మ0చూడర అంతరంగ సూక్ష్మ దృష్టి బ్రహ్మజ్ఞాని లక్షణము దాటిననె మోక్షజ్ఞాన ఫలమురబహుజన్మ పుణ్యఫలమున మానవజన్మ దొరికెరఅమూల్య అవకాశము సద్వినియోగ పరుచర నరుడే గురువు స్వరూపుడని తెలియర బ్రహ్మం నిష్టలోమనసును నిలువరతెలియర నీవు ఆనందము చెందరా ఆనందము చెంది నీవు అచలుడవై నిలువర అచలాత్మానందమే అమర  పదవిర అమర పదవినిచ్చు అఖిలాండ </p>
<p>మనసును నిలువటమే లేనిపూజ పత్రిచేటని తెలియర నీ హృదయ మందిరంలో ఆత్మ లోఎరుక చైతన్యం ని చూడర జగన్మిధ్యా బ్రహ్మసత్యo0 మనినమ్మర అద్వైత మార్గంలో ఆత్మనిలుకడ చెందర </p>
<p>ఆత్మ లోఎరుక చైతన్యం .లేని స్ధానంలేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం.లేని వస్తువు లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం.లేని జగము లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యంలేని జీవము లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం లేని దైవం లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం.లేని ఏ నేనే సమస్త ఆత్మ లో ఎరుక చైతన్యం నేనే సర్వాధారం. అట్టి నన్ను తెలుసుకొనుటయే సమస్త మత ధర్మముల, సమస్త వేదాంత యోగసూత్రముల, సమస్త జ్ఞాన యజ్ఞముల ఫలితం. నన్ను మరిచి ఎన్ని గ్రహించినా సర్వం అధోగతియే. నాతో ఈ సమస్తం ఆత్మ లో ఎరుక చైతన్యం ఏకీభవించి ఆత్మ లో ఎరుక చైతన్యం నాయందే లీనమైయున్నది నేనే సర్వమునకు మూలం. మనో జగత్తులకు తేడాలేదు. జగము మనోకల్పితము</p>
<p>ఈ మనస్సు ఎక్కడ నుంచి వచ్చింది అక్క డై మనస్సునిలిచి , నీ నిజస్వరూ పం బట్టబయలుగ అనుభూతి.కాగలదు.ఉప్పునీటిలోని ఉప్పు కంటికి కనిపించదు సూక్ష్మ చైతన్య..కంటికి కనిపించదు.అనుభవపూర్వకంగ గ్రహించాల్సిం చూడ చూడ కలుగును సూక్ష్మ చైతన్య.సాధన ద్వారా తెలుస్తుంది<br />
మనసుకి మూలస్ధానం. ఇది మనసుయొక్క పరమ కేంద్రం. దీనిని చూడటానికి ప్రయత్నించక అది నీవై ఉండనేర్చుకో.నిన్ను నీవు తెలుసుకో. నీ నిజస్ధితి ఈ ఆత్మకు కులమతములు లేవు. స్త్రీ పురుష బేధంలేదు. చావుపుట్టుకలు లేవు. అదియే సజీవాత్మ. జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ సూక్ష్మచైతన్య స్ధితి</p>
]]></content:encoded>
	</item>
</channel>
</rss>

