మైదుకూరు మునిసిపాలిటీకి కోటి రూపాయల నిధులు

మైదుకూరు: మైదుకూరు మునిసిపాలిటీని ప్రాథమికంగా అభివృద్ధి చేసేందుకు కోటి రూపాయల నిధులు మంజూరు కానున్నాయని, ఈ నిధులను అత్యవసర అవసరాలకు వినియోగించనున్నట్లు  మైదుకూరు మునిసిపాలిటి ఇంచార్జ్  కమీషనర్  జి. వెంకటరావు పత్రికలవారికి తెలిపారు.  ప్రొద్దుటూరు మునిసిపల్ కమీషనర్ గా ఉన్న వెంకటరావు మైదుకూరు మునిసిపాలిటి ఇంచార్జ్  కమీషనర్ గా   నియమితులయ్యారు. మైదుకూరు గ్రామ

Share

మున్సిపాలిటీగా మైదుకూరు : ఉత్తర్వులు జారీ

mydukur municipality G.O. jpg

మైదుకూరు : మైదుకూరు మేజర్‌ పంచాయతీ బుధవారం నుంచి మున్సిపాలిటీగా  మారింది . ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నుంచి ఆమోదం లభించిన తర్వాత బుధవారం పురపాలిక కమిషనర్‌ నుంచి ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ మేరకు జీ.ఓ. ఎం.ఎస్ నెంబర్ 576 ను ఈ నెల 28న మునిసిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి డాక్టర్ విజయకుమార్ విడుదల చేశారు.  మైదుకూరు పట్టణం ,

Share

కేపీ ఉల్లికి భౌగోళిక గుర్తింపునకు ప్రభుత్వయత్నం

కడప: కడపజిల్లా మైదుకూరు, కాజీపేట, దువ్వూరు ప్రాంతాల్లో , కర్నూలు జిల్లాలలో  మాత్రమే ఉత్పత్తయ్యే కేపీ ఉల్లికి భౌగోళిక గుర్తింపును సాధించటానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. రాష్ట్ర జీవవైవిధ్యమండలి ,ఉద్యావనశాఖతో కలిసి ఇందుకోసం ఓ ప్రణాళికను రూపొందించింది. ఉల్లి డీఎన్‌ఏ ఆధారంగా దీనికి భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేయాలని ప్రభుత్వ యంత్రాంగం భావిస్తోంది. 

Share

డెంగ్యూతో బాలుడి మృతి: పారిశుద్యలోపంతోనే విషమ పరిస్థితి !

మైదుకూరు: మండల పరిధిలోని గంగాయపల్లెకు చెంది న ఐదేళ్ల బాలుడు కిరణ్ డెంగ్యూ లక్షణ జ్వరంతో శుక్రవారం మృతి చెం దాడు. నెలరోజులుగా విష జ్వరంతో బాధపడుతున్న బాలుడికి కడప, ప్రొద్దుటూరు ఆస్పత్రుల్లో వైద్యం చేయించారు. బాలుడికి జ్వరం తగ్గక పోవడంతో హైదరాబాదు ఆస్పత్రికి తరలించారు. 15 రోజులుగా వైద్యం..

Share

మైదుకూరులో ఘనంగా తెలుగుభాషా దినోత్సవం!

కడప జిల్లా మైదుకూరులో తెలుగుభాషా దినోత్సవం ఘనంగా జరిగింది . మైదుకూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో తెలుగు భాషాభిమానులు , ఉపాధ్యాయులూ ,విద్యార్థుల మధ్య సమక్షం లో ఈ కార్యక్రమం జరిగింది. తెలుగు భాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ ఆధ్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంత కార్యదర్శి , కథా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాష ఉనికికి

Share

విశిష్టమైన అటవీ సంపద ”రాయలసీమ” కే సొంతం!

ప్రపంచంలో గల వృక్ష సంపదలో దాదాపు 12శాతం మొక్కలు భారత దేశంలో వున్నాయి. దేశంలో 5 వేల శైవలాల జాతులు, 1,600 లైకెన్‌ జాతులు, 20వేల శిలీంధ్ర జాతులు, 2,700 బ్రయోఫైట్‌లు, 600 టెరిడోఫైట్‌లు, 18000 పుష్పించు మొక్కల జాతులువున్నాయి.రాయలసీమ వైశాల్యం 69,043 చదరపు కీలోమీటర్లు. రాయలసీమలో మూడు రకాల అడవులున్నాయి.చిత్తడి ఆకురాల్చు అడవులు, మొదటివి. కర్నూలు జిల్లాలోని

Share

క్రీ.శ.1642 లో నిర్మితమైన నంద్యాలంపేట !

మైదుకూరు మండలం నంద్యాలంపేట గ్రామాన్ని క్రీ.శ.1642 వ సంవత్సరం లో పేరనిపాడు కులకర్ణీగా  పనిచేసిన జంగమయ్య కుమారుడు గురప్పయ్య పౌరాహిత్యంలో ఉరుంపోసి నిర్మించారు. గొల్చొండ నవాబుల ఆధ్వర్యంలో దువ్వూరు ఖిలేదారుడుగా ఉండిన “మహమ్మదు అజేం ” చొరవతో బొమ్మిడ శానంశెట్టి, పాశంశెట్టి ల ముఖాంత్రంగా పేట కొమర్లను, సాలెలను, కంచెర్ల వారిని, మిరాశీదార్లను గ్రామానికి చేర్పించడంతో నంద్యాలంపేట బస్తీగా రూపొందింది. ..

Share

గజవాహనంపై వీరబ్రహ్మేంద్ర స్వామి

బ్రహ్మంగారిమఠం: శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గురుపూజ ఆరాధన మహోత్సవాలను రెండవ రోజైన మంగళవారం ఘనంగా నిర్వహించారు. బ్రహ్మంగారి ఆలయంలో ఉదయం శ్రీ వీరబ్రహ్మ సుప్రభాతం, నామసంకీర్తన, అభిషేకం, తదితర పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి, గోవిందమాంబ ఉత్సవ విగ్రహాలను పురవీధుల వెంట ఊరేగిస్తూ శ్రీజగన్మాత ఈశ్వరీదేవి ఆలయంలోకి తీసుకెళ్లారు. .

Share

పుష్పగిరిలో వైభవంగా చక్రస్నానం

వల్లూరు: పవిత్ర పుణ్యక్షేత్రమైన పుష్పగిరిలో తొమ్మిదిరోజుల పాటు నిర్వహించిన శ్రీ కామాక్షి వైద్యనాధస్వామి, శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వాముల బ్రహ్మోత్సవాలు మంగళవారం చక్రస్నానం, ధ్వజావరోహణం కార్యక్రమాలతో ఘనంగా ముగిశాయి. శ్రీవైద్యనాధస్వామి, శ్రీ చెన్నకేశవస్వామి చక్రస్నానాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. పుష్పగిరి గ్రామంలోని శ్రీ వైద్యనాధస్వామి ఆలయం నుంచి కామాక్షీ సహిత వైద్యనాధుడిని, త్రిశూలాన్ని, కొండపైనున్న శ్రీ చెన్నకేశవ ఆలయం నుంచి శ్రీదేవి, భూదేవి సమేతుడైన చెన్నకేశవస్వామిని,.

Share

బ్రహ్మంగారిమఠంలో నేటినుంచి బ్రహ్మోత్సవాలు

బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠంలో సోమవారం నుంచి బ్రహ్మంగారి ఆరాధనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 14వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. వచ్చే భక్తులకోసం మఠం యాజమాన్యం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఎండాకాలం కావడంతో చలువ పందిళ్లు, మఠం ఆవరణలో బారికేడ్లు, స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఇనుప బారీకేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. .

Share
Designed by Tavva Communications | Honorary Editor: Obula Reddy | Thanks to Kadapa.info, Chennapatnam.com and Vaidyam